AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: ఢిల్లీ యూనివర్శిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Dharmendra Pradhan: ఢిల్లీ యూనివర్శిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Union Minister Dharmendra Pradhan
Aravind B
|

Updated on: Sep 30, 2023 | 9:57 PM

Share

అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛ భారత్‌తో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. అక్టోబర్ 1న ఉదయం 9.30 AM గంటలకు కేంద్రమంత్రితో సహా.. పలువులు అతిథులు యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 9.55 AM కు అక్కడి నుంచి బయలుదేరుతారు.

అనంతరం 10.00 AM నుంచి 11.00 AM గంటల వరకు డాక్టర్ జీసీ నరంగ్ మార్గ్, అలాగే శ్రేయా మిశ్రా మార్గ్ ప్రాంతాల్లో చేపట్టే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆ తర్వాత 11.15 AM నిమిషాలకు ఇంటర్నేషనల్‌ గెస్ట్ హౌస్‌లో టీ విరామం తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరనున్నారు. స్వచ్ఛ హై సేవ, ఏక్ గంటా, ఏక్ సాథ్ అనే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రితో సహా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ ప్రొ. బరలాం పానీ, సౌత్ ఢిల్లీ క్యాంపస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్, అలాగే వివిధ కళాశాలలకు చెందిన ప్రినిపల్స్, టీచర్స్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు