AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pocket Money: రూ.2 వేలు ఇవ్వలేదనీ.. తండ్రిని చంపిన తనయుడు

పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని దారుణంగా చంపాడో కొడుకు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ జిల్లాలో సోమవారం (జూన్‌ 19) ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని..

Pocket Money: రూ.2 వేలు ఇవ్వలేదనీ.. తండ్రిని చంపిన తనయుడు
Son Kills Father
Srilakshmi C
|

Updated on: Jun 21, 2023 | 9:28 AM

Share

భోపాల్: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని దారుణంగా చంపాడో కొడుకు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ జిల్లాలో సోమవారం (జూన్‌ 19) ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. దేపాల్‌పూర్ ప్రాంతంలోని పొలంలో జూన్‌ 15న బాబు చౌదరి విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా మృతుడి కొడుకే హంతకుడని తేలింది. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హితికా వాసల్ తెలిపిన వివరాల ప్రకారం..

బాబు చౌదరి కొడుకు సోహాన్‌ (25) గత కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో జూన్‌ 15 రాత్రి ఖర్చులకు రూ.2000 ఇవ్వాలని సోహాన్‌ తండ్రిని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో కోపోధ్రిక్తుడైన సోహాన్‌ రాయితో తండ్రిపై దాడి చేశాడు. బాబు చౌదరి తలపై రాయితో పదేపదే మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై నిందిడుతు సోహాన్‌ను అరెస్ట్‌ చేశామని, విచారణ కొనసాగుతున్నట్లు ఎస్పీ హితికా వాసల్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!