Legal Battle: పట్టువదలని విక్రమార్కుడు.. రూ.60 కోసం పదేళ్లు కోర్టు చుట్టూ తిరిగాడు.. చివరికి..

దక్షిణ ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పదేళ్లపాటు విచారణ కొనసాగింది. అయినా కమల్‌ విసిగిపోలేదు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న అతను గెలిచేవరకూ పోరాడుతూనే ఉన్నాడు.

Legal Battle: పట్టువదలని విక్రమార్కుడు.. రూ.60 కోసం పదేళ్లు కోర్టు చుట్టూ తిరిగాడు.. చివరికి..
Delhi Man
Follow us

|

Updated on: Apr 02, 2023 | 1:01 PM

సాధారణంగా వ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్స్‌ ప్రకటిస్తుంటారు. కొన్ని చోట్ల ఆఫర్లకు సంబంధించిన కూపన్లు ఇవ్వడం, లేదా క్యాష్‌ బ్యాక్‌ లాంటివి చేస్తారు. ఒక్కోసారి ఆఫర్లు ప్రకటించినట్టే ప్రకటించి ఏదో కారణం చెప్పి ఆఫర్‌ లేదని అసలు మొత్తాన్ని వసూలు చేస్తారు. కొందరైతే ఎందుకులే పదీ, ఇరవై కోసం వీళ్లతో గొడవ అని కొందరు నగదు చెల్లించి వెళ్లిపోతారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా వదిలేయలేదు. తననుంచి వసూలు చేసిన 60 రూపాయల కోసం ఏకంగా పదేళ్లు పోరాడాడు. అసలేం జరిగిందంటే..

దక్షిణ ఢిల్లీకి చెందిన కమల్‌ ఆనంద్‌ అనే వ్యక్తి 2013లో సాకేత్‌ డిస్ట్రిక్ట్‌ సెంటర్‌లో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాఫీ ఔట్‌లెట్‌లో తన భార్యతో కలిసి కాఫీ తాగడానికి వెళ్లాడు. అక్కడ కాఫీ తాగితే పార్కింగ్‌ ఉచితం అని చెబుతూ అక్కడి ఉద్యోగి ఒకరు అతనికి ఆఫర్‌ స్లిప్‌ ఇచ్చాడు. కమల్‌ దంపతులు కాఫీలు తాగి, కారును పార్కింగ్‌ నుంచి బయటకు తీస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి పార్కింగ్‌ ఫీజు 60 రూపాయలు చెల్లించాలని కోరాడు. కమల్‌ కాఫీ షాప్‌లో తనకు వచ్చిన ఫ్రీ పార్కింగ్‌ ఆఫర్‌ టికెట్‌ను అతనికి చూపించాడు. అదంతా నాకు తెలీదు.. పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందేనని అన్నాడు. దీంతో పార్కింగ్‌ ఫీజు చెల్లించి కమల్‌ బయటకు వచ్చేశాడు. అనంతరం,

దక్షిణ ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పదేళ్లపాటు విచారణ కొనసాగింది. అయినా కమల్‌ విసిగిపోలేదు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న అతను గెలిచేవరకూ పోరాడుతూనే ఉన్నాడు. ‘కస్టమర్లకు ముందుగా ఆఫర్ల గురించి చెప్పి.. వారికి ఆ సేవలు అందించకుండా తిరస్కరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై 61,201 రూపాయలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కమల్‌కు చెల్లించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు