AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Medicine: మీరు వాడే మందు మంచిదేనా..? కల్తీ ఔషధ తయారీలో ఇండియానే నెం.1!

మెడిసిన్స్ తయారీలో అమెరికా తరహా ప్రమాణాలను ఇండియాలోనూ అనుసరించాల్సిందే అనే కండీషన్ పెడితే.. ఇక్కడి ఫార్మా కంపెనీలను పూర్తిగా మూసేయాల్సిందే. మరీ అంత మాట ఎలా అంటున్నారంటే.. 2014లో స్వయానా ఓ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌నే చెబుతున్నామిక్కడ. సరైన స్టాండర్డ్స్ పాటించలేదని రాన్‌బాక్సీ ల్యాబ్స్‌కు సుమారు 4వేల కోట్ల రూపాయల ఫైన్ విధించింది అమెరికా. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి?

Fake Medicine: మీరు వాడే మందు మంచిదేనా..? కల్తీ ఔషధ తయారీలో ఇండియానే నెం.1!
Drug
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2025 | 9:45 PM

Share

దగ్గు మందు తాగి 14 మంది పిల్లలు మృతి. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే.. ఇండియా అంటేనే ‘ప్రపంచ ఫార్మసీ హబ్’. దాదాపు 200 దేశాలకు మన దగ్గరి నుంచి మెడిసిన్స్ సప్లై అవుతుంటాయి. ఇండియాలో తయారైన మెడిసినే కావాలి అని అడిగి మరీ దిగుమతి చేసుకుంటాయి కొన్ని దేశాలు. పాకిస్తాన్‌కి చైనా అంటే ఎంత ప్రేమ ఉన్నా.. ఇండియన్ బ్రాండ్ మెడిసిన్స్‌నే ఎక్కువగా వాడుతుంటారు. అంత నమ్మకం మన మెడిసిన్స్ మీద. వాళ్ల నమ్మకానికి తగ్గట్టే క్వాలిటీ మెడిసిన్స్ తయారవుతుంటాయి మన దగ్గర. అలాంటిది.. కొన్నేళ్లుగా నకిలీ ఔషధాల తయారీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో దగ్గు మందు కారణంగా ఇప్పటికి చనిపోయింది 14 మందే కావొచ్చు. కాని, 1972 నుంచి ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయి. మొత్తంగా 70 మందికి పైగా చనిపోయారని రికార్డ్స్ చెబుతున్నాయి. 2019-20 మధ్య జమ్మూ కశ్మీర్‌లో 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం కూడా దగ్గు మందే. అయినా సరే.. కంపెనీల తీరు మారలేదు. అధికారులూ పట్టించుకోలేదు. దగ్గు మందు మరణాలు గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లో కూడా జరిగాయి. గాంబియాలో 66 మంది పిల్లలు, ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు దగ్గు మందు తాగిన తరువాతే చనిపోయారు. దారుణం ఏంటంటే.. అక్కడ మరణాలకు కారణం కూడా భారత ఫార్మా కంపెనీలు తయారుచేసి పంపించిన దగ్గు మందే అనేది ఓ ఆరోపణ....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా