మూడు రాజధానులు.. ముగ్గురు సీఎంలు.. మాజీ మంత్రి సరికొత్త డిమాండ్!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. ఒకవేళ అది సాథ్యం కానీ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అలా […]

మూడు రాజధానులు.. ముగ్గురు సీఎంలు.. మాజీ మంత్రి సరికొత్త డిమాండ్!
Follow us

|

Updated on: Jan 04, 2020 | 7:53 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. ఒకవేళ అది సాథ్యం కానీ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అలా గానీ కుదరకపోతే చిత్తూరు జిల్లాను తీసుకెళ్లి కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే పక్షంలో.. ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా నియమించాలని అమర్‌నాధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం