Breast Cancer: పెరుగుతున్న రొమ్ము క్యాన్సన్‌ బాధితులు.. చికిత్స లేకుండానే నివారించవచ్చు..!

Breast Cancer: వయసు పెరుగుతున్న కొద్ది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జీవన శైలి, వయసు మీదపడటం, ఇతర తగినంత శక్తి లేకపోవడం..

Breast Cancer: పెరుగుతున్న రొమ్ము క్యాన్సన్‌ బాధితులు.. చికిత్స లేకుండానే నివారించవచ్చు..!
Follow us

|

Updated on: Jan 22, 2022 | 7:36 AM

Breast Cancer: వయసు పెరుగుతున్న కొద్ది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జీవన శైలి, వయసు మీదపడటం, ఇతర తగినంత శక్తి లేకపోవడం తదితర కారణాల వల్ల ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి రొమ్ము క్యాన్సర్‌ కూడా బాధిస్తుంటుంది. ఇప్పుడున్న వైద్య రంగంలో అనేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి చికిత్స లేకుండా రొమ్ముక్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చని హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్టు, హెమటో ఆంకాలజిస్టు డాక్టర్‌ నిఖిల్‌ చెబుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది.. అలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా చికిత్స అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చుంటున్నారు.

మద్యానికి దూరం

రొమ్ము క్యాన్సర్‌కు పెద్ద శత్రువు మద్యం. ఇటీవల కాలంలో స్త్రీలలోనూ మద్యం అలవాటు అనేది పెరిగిపోతోంది. ఈ కారణంగా వివిధ క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. మద్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ఎంతో మేలు. అలాగే ధూమపానంకు కూడా దూరంగా ఉండటం మంచిదంటున్నారు.

ఊబకాయంతో ప్రమాదం..

రొమ్ము క్యాన్సర్‌కు ఊబకాయం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఊబకాయం ఉన్న వారికి రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని, బరువును తగ్గించుకోవడం ఎంతో మేలంటున్నారు. ఈ విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం ఎంతో మంచిది.

వ్యాయామాలు:

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు ఎంతో ముఖ్యం. ప్రతి రోజు వ్యాయమం చేస్తుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్‌ సహా వివిధ ఆరోగ్య సమస్యల ముప్పునూ తగ్గిస్తుంది.

తల్లిపాలది కీలకం:

రొమ్ము క్యాన్సన్‌ను తగ్గించడంలో తల్లి పాలదీ కీలకమంటున్నారు. తల్లి తన పిల్లలకు ఎంత ఎక్కువ కాలం చనుబాలిస్తే, అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

పోషకాహారాల వల్ల..

పోషకాహారాల వల్ల కూడా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, ఇతర వ్యాధుల నుంచి ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పండ్లు, మంచి ప్రొటీన్స్‌ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Children Parosmia: మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా..? ఈ సమస్య కావచ్చు..!

Diabetes: మధుమేహం ఉంటే పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటివి ఎంచుకోవాలి.. నిపుణులు ఏమంటున్నారంటే?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు