Maa Elections 2021: మా ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎలా జరగనున్నాయంటే..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోటీలో

Maa Elections 2021: మా ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎలా జరగనున్నాయంటే..
Maa Elections 2021
Follow us

|

Updated on: Oct 05, 2021 | 9:00 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేసుకుంటారు. చినుకు చినుకుగా మొదలైన విమర్శలు .. తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా.. అంటూ ఒకరిపై మరొకరి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా.. మా ఎన్నికల్లో రాజకీయం.. సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. ఇప్పటికే జీవితపై మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థి రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు.. బ్యాలెట్లు దుర్వినియోగం చేస్తున్నారని.. అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ఓకే రకంగా ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలని ఎలక్షన్‌ ఆఫీసర్‌కి కోరారు.

దీంతో మంచు విష్ణు సైతం ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని కోరారు. అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని..ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని.. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారిని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్‏లో పారదర్శకత ఉంటుందని.. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనదని కోరారు.

ఈ క్రమంలోనే .. మా ఎన్నికలను పోస్టర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రతిపాదనలను కృష్టం రాజు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపినట్లుగా తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also Read: Pawan Kalyan: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్

Natraj Master: నత్తా.. గుంటనక్క.. సెల్ఫిష్.. అసలైన గేమర్ ఆమెనే.. వామ్మో.. నటరాజ్ మాస్టర్ అందరిని బాగానే అంచనా వేశాడే..

Sonali Bendre: అందం.. అభినయంతో ఆకట్టుకుంది.. ప్రాణం కోసం పోరాడి జయించింది.. సోనాలి బింద్రే లేటేస్ట్ ఫోటోస్..

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు