AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!

మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేశాడు. పునాదులు తవ్వేందుకు తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల..

పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!
Gold
Venkata Chari
|

Updated on: Aug 05, 2021 | 5:18 AM

Share

ఓ ఇంటి నిర్మాణం కోసం కొందరు కూలీలు గుంతలు తవ్వుతున్నారు. ఇంతలో బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడింది. బిందెలో దాదాపు 98 బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని తీసుకుని తొమ్మిది మంది కూలీలు ఉడాయించారు. కానీ, పోలీసుల చేతికి చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మనపాడులో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్లర్లు వివరాల మేరకు.. మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. దీనికోసం తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల బిందె బయటపడినట్లు పలు పేపర్లలో కథనాలు వచ్చాయి.

దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పునాదులు తవ్విన తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నిందుతులు పూర్తి వివరాలు పోలీసులకు తెలిపారు. పునాదులు తవ్వుతుండగా బిందె బయటపడిందని, ఆ బిందెలో 98 బంగారు నాణేలు ఉన్నాయని, ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. దీంతో ఆ తొమ్మిది మందిని అరెస్టు చేసి, ఇండియన్ ట్రెజరీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

కాగా, ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందని పోలీసులు తెలిపారు. అయితే, బంగారు నాణేలను ఈ తొమ్మిది మందిలో కొందరు ఆభరణాలు చేయించుకోగా, మరి కొందరు వాటిని అమ్మి డబ్బు తీసుకున్నారు. కూలీల వద్ద నుంచి 12 తులాల12 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.4.60లక్షల నగదు స్వాధీనం ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.

Police (1)

Also Read: Suspicious death: చీరాల రైల్వే ట్రాక్‌పై యువకుడు అనుమానాస్పద మ‌ృతి.. హత్య చేసి ఉంటారని అనుమానాలు

ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా

రాహుల్ గాంధీ తెలిసే తప్పు చేశారు.. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!