తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్.. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు!

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు.

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్.. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు!
Follow us

|

Updated on: Mar 03, 2021 | 8:16 AM

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు. డ్రోన్ల సాయంతో అణువణువూ గాలిస్తున్నారు. ఇటీవలే ములుగు జిల్లాలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు చేసి సీరియల్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేశారు. గ్రామాల్లోకి పోలీసులను వెళ్లనీయకుండా ఉండేలా రోడ్డుపై పెట్టే చువ్వలు… ఉచ్చులను కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ల అరెస్టుతో భారీ కుట్రలను పోలీసులు అడ్డుకోగలిగారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రోజూ వందల మంది కూలీలు తెలంగాణ జిల్లాల్లో పని కోసం వస్తుంటారు.

వాళ్ల వేషాల్లో మావోయిస్టు కీలక నేతలు రాష్ట్రంలోకి చొరబడినట్టు పోలీసులకు ఉప్పు అందింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో భారీ స్థాయిలో దొరికిన ల్యాండ్‌మైన్స్‌ కూడా పోలీసులను కలవరపెడుతున్నాయి. దీనికి తోడు ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో సరికొత్త టెక్నాలజీతో బాణం బాంబ్‌ను ఓ లారీపై ప్రయోగించారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో సెర్చ్‌ ఆపరేషన్ తీవ్రం చేశారు. డ్రోన్‌లతో నిత్యం పర్యవేక్షిస్తూనే… సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టారు. తెలంగాణలోకి వస్తున్న కూలీలను ప్రశ్నిస్తున్నారు. ఆధార్‌కార్డులు పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా గాలిస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, చర్ల మండలాల్లో స్పెషల్‌ ఫోకస్ చేశారు పోలీసులు. మావోయిస్టులు కొత్త పద్దతిలో అమర్చిన మందు పాతర్లు వెలికి తీయడం కోసం దువ్వెన ఆపరేషన్ చేపటారు. ప్రధాన రహదారికి ఇరువైపుల దున్ని లాండ్‌మైన్స్ వెలికి తీస్తున్నారు. కూంబింగ్ పార్టీస్‌ను, సీఆర్‌పీఎఫ్ బలగాలను టార్గెట్ చేసి సినీ ఫక్కీలో కొత్త తరహా బ్లాస్టింగ్స్‌కు మావోయిస్టులు స్కెచ్ వేశారని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టులు ఇంత సడన్‌గా యాక్టివ్ పనిచేడానికి గల కారణాలను ఇంటిలిజెన్స్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు