AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: పోలీస్ స్టేషన్​‌లో సీజ్ చేసిన 2 బైక్స్ మిస్సింగ్.. విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్

ఈ మధ్య నేరగాల్లు రూట్ మార్చారు. టెక్నాలజీ పెరగడంతో.. వారు కూడా దొరక్కుండా ఉండేందుకు కొత్త రూట్లు ఎన్నుకుంటారు.

AP: పోలీస్ స్టేషన్​‌లో సీజ్ చేసిన 2 బైక్స్ మిస్సింగ్.. విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్
Bikes Theft
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2022 | 5:37 PM

Share

ఈ మధ్య నేరగాల్లు రూట్ మార్చారు. టెక్నాలజీ పెరగడంతో.. వారు కూడా దొరక్కుండా ఉండేందుకు కొత్త రూట్లు ఎన్నుకుంటారు. వినూత్న పంథాలో క్రైమ్స్ చేస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్నాడు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి పోలీసులకు ఓ కన్నింగ్ కిలాడీ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో రెండు బైకులు చోరికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ దొంగతనం చేసింది.. లాయర్ కోటు వేసుకున్న దొంగ.

గతంలో పాత నేరస్థుడైన రమణి రాజేంద్ర కుమార్ (31) వ్యక్తి ట్రాక్ మార్చాడు. నెల్లూరులోని జవాహర్ రెడ్డి కాలనీలో నకిలీ లాయర్​గా అవతారమెత్తాడు. పలువురు సీనియర్ లాయర్ల దగ్గర పనిచేస్తూ.. పోలీస్ స్టేషన్​కు వస్తూ.. పోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే.. పోలీస్ స్టేషన్‌లోని బైక్స్‌పై అతని కన్ను పడింది. ఎంత అనుభవం ఉందో తెలియదు కానీ… స్టేషన్​లోని బైక్స్‌ని పోలీసులకు తెలియకుండా చోరీ చేశాడు. గతంలో సీజ్ చేసి స్టేషన్లో పెట్టిన TS 08 FW 3605 టీవీఎస్ జూపిటర్, AP 26 AT 7927 యమహా బైక్​లను దొంగలించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తు చేపట్టి రాజేంద్ర కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 1.40 లక్షల విలువైన రెండు బైకులను స్వాధీనం చేసుకుని.. రిమాండ్​కు తరలించారు.

Bikes Theft

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!