కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతమయ్యది ఎప్పుడు.? ఇదే ఇప్పుడు మానవజాతి ముందున్న ఏకైక ప్రశ్న. దీనికి ‘సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్‌యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. ఒక్క భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి కరోనా రక్కసి పీడ ఎప్పుడు వదులుతుందన్న అంశంపై వీరు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం జూలై 25న భారత్ కరోనా ఫ్రీ కంట్రీగా.. అలాగే డిసెంబర్ 8 […]

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!
Follow us

|

Updated on: Apr 29, 2020 | 2:49 PM

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతమయ్యది ఎప్పుడు.? ఇదే ఇప్పుడు మానవజాతి ముందున్న ఏకైక ప్రశ్న. దీనికి ‘సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్‌యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. ఒక్క భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి కరోనా రక్కసి పీడ ఎప్పుడు వదులుతుందన్న అంశంపై వీరు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం జూలై 25న భారత్ కరోనా ఫ్రీ కంట్రీగా.. అలాగే డిసెంబర్ 8 నాటికి ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి దక్కుతుందని వారు చెబుతున్నారు.

రోజూవారి కేసుల నమోదు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్య, వైరస్ వ్యాప్తి రేటు, లాక్ డౌన్ ఆంక్షలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాల్లో వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై వారు అంచనాలను రూపొందించారు. వర్సిటీ నివేదిక ప్రకారం మే 21 నాటికి 97 శాతం, అలాగే మే 31కి 99 శాతం భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని.. ఇక జూలై 25 నాటికి భారత్ కరోనాను పూర్తిగా నిర్మూలిస్తుందని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని అటుంచితే.. మే నెలాఖరు దాకా కేంద్రం లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న దానిపై కూడా సింగపూర్ వర్సిటీ తన నివేదికను వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఆగష్టు 26న విముక్తి పొందుతుందని.. డిసెంబర్ 8 నాటికి ప్రపంచం నుంచి కరోనా కనుమరుగైపోనుందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి 97 శాతం కేసులు, అలాగే జూన్ 16 నాటికి 99 శాతం కేసులు తగ్గుతాయని పేర్కొంది.

Read Also: 

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

Latest Articles
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌