120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
హనుమకొండ జిల్లాలో దారుణమైన వీధి కుక్కల ఘటన వెలుగులోకి వచ్చింది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది చంపి పాతిపెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సర్పంచ్తో సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది వీధి కుక్కలను చంపి సామూహికంగా పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 120కి పైగా వీధి కుక్కలను అమానుషంగా హతమార్చి, రహస్యంగా పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయతీ సిబ్బందే ఈ అకృత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP High Court: సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

