120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
హనుమకొండ జిల్లాలో దారుణమైన వీధి కుక్కల ఘటన వెలుగులోకి వచ్చింది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది చంపి పాతిపెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సర్పంచ్తో సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది వీధి కుక్కలను చంపి సామూహికంగా పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 120కి పైగా వీధి కుక్కలను అమానుషంగా హతమార్చి, రహస్యంగా పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయతీ సిబ్బందే ఈ అకృత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP High Court: సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

