ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్లకు జనం తాకిడి పెరిగింది. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులతోపాటు అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతుండడంతో తమకు కరోనా సోకిందా..? లేదా..? అన్నది నిర్ధారించుకునేందుకు..

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 10:18 AM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్లకు జనం తాకిడి పెరిగింది. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులతోపాటు అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతుండడంతో తమకు కరోనా సోకిందా..? లేదా..? అన్నది నిర్ధారించుకునేందుకు చాలా మంది ప్రజలు పీహెచ్ సీ కేంద్రాల ఎదుట క్యూ కడుతున్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం ఆరోగ్య కేంద్రాల దగ్గర అనుమానితులు బారులు తీరుతున్నారు. పెరుగుతున్న కేసులతోపాటు పీహెచ్ సీల దగ్గరికి జనం భారీగా చేరుకుంటున్నారు. దీంతో చాలా మంది టెస్టుల కోసం పీహెచ్ సీ కేంద్రాల ముందు క్యూ కట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో మొత్తం 90 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే టెస్టుల కోసం జనం ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలుచుంటున్నారు. క్యూ లైన్లలో పెరుగుతున్న రద్దీతో జనం ఆందోళనపడుతున్నారు. అయితే రోజుకు కేవలం 40 మందికి మాత్రమే టెస్టులు చేసే అవకాశం వుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

Read More:

ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..