SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500

SVVU Recruitment 2021: ఏపీలో నిరుద్యోగులకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU)లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్...

SVVU Recruitment 2021: ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వేతనం రూ.17,500
Follow us

|

Updated on: Mar 09, 2021 | 6:03 PM

SVVU Recruitment 2021: ఏపీలో నిరుద్యోగులకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU)లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్‌ పద్దతిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబరేటరీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఏడాది పాటు కాంట్రాక్ట్‌ పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెలకు రూ.17,500 వేతనం చెల్లించనున్నారు.

విద్యార్హతలు :

10వ తరగతి పాసైన వారితో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సులలో రెండేళ్ల డిప్లోమా కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకునందుకు అర్హులు. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థులు సర్టిఫికేట్‌ పొంది ఉండాల్సి ఉంటుంది. ఏపీ పారామెడికల్‌ బోర్డు నుంచి గుర్తింపు పొంది ఉండాలి. 2020 జూలై 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాల్లో దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో నడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు మూడేళ్ల పాటు వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు :

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 147 ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించారు. అనంతపురం 12, కర్నూలు 12, విజయనగరం 8, విశాఖపట్నం 9, శ్రీకాకుళం 9, కృష్ణా 12, ప్రకాశం 11, నెల్లూరు 8, చిత్తూరు 12, కడప 9, గుంటూరు 15, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 14 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఖాళీగా ఉన్న జిల్లాల్లో భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ఎలా చేయాలి..?

కాగా, అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200 ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 4 నుంచి 10వ రతగతి వరకు స్టడీ సర్టిఫికేట్‌, మెమోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 20వ తేదీ వరకు పంపించాలి. మార్చి 29న మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. డీఎంఎల్‌టీ కోర్సులో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇవి చదవండి :

India-China: భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?

ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

TS ECET – 2021: టీఎస్ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటివరకు స్వీకరిస్తారంటే..?

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు