CBSE Exams: ప‌రీక్ష‌ల ర‌ద్దుపై బోర్డులు తీసుకున్న నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోలేం.. స్ప‌ష్టం చేసిస సుప్రీం కోర్టు..

CBSE Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌య‌మై సుప్రీంలో వాద ప్ర‌తివాద‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో విద్యార్థుల ఆరోగ్యాల‌ను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్రం...

CBSE Exams: ప‌రీక్ష‌ల ర‌ద్దుపై బోర్డులు తీసుకున్న నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోలేం.. స్ప‌ష్టం చేసిస సుప్రీం కోర్టు..
Cbse Exams
Follow us

|

Updated on: Jun 22, 2021 | 5:36 PM

CBSE Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌య‌మై సుప్రీంలో వాద ప్ర‌తివాద‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో విద్యార్థుల ఆరోగ్యాల‌ను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న విష‌య‌మై తెలిసిందే. ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా ఫ‌లితాల‌ను విడుద‌ల చేయాల‌ని సీబీఎస్ఈ బోర్డు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో బోర్డు క‌స‌ర‌త్తు కూడా మొద‌లైంది. ఇంటర్న‌ల్ మార్కుల‌తో సంతృప్తి చెంద‌ని వారి కోసం ప్ర‌త్యేకంగా పరీక్ష‌ను నిర్వ‌హిస్తామ‌ని కూడా బోర్డు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 12వ తర‌గ‌తీ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయ‌డాన్ని స‌వాలు చేస్తూ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. ఐఐటీ-జేఈఈ, సీఎల్ఏటీ పరీక్షలు భౌతికంగా నిర్వహిస్తుండగా, 12వ తరగతి పరీక్షలను ఎందుకు నిర్వహించలేరని పిటిషనర్ అన్షుల్ గుప్తా కోర్టును ప్ర‌శ్నించారు. అయితే దీనిపై స్పందించిన కోర్టుల ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల నిర్వహణ, రద్దు అంశాలపై బోర్డులు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం స్ప‌ష్టం చేసింది. బోర్డులు విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. 13 మంది నిపుణుల సూచనల మేరకే సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుందని సుప్రీం తెలిపింది. ఒక బోర్డు పరీక్షలు పెట్టిందని, మరో బోర్డును నిర్వహించమని ఆదేశించ‌లేమ‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.

Also Read: Viral Video: పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఒక గంట ఆలస్యం.. మొదలైన ఐదో రోజు ఆట

LIC Policies With Aadhaar : ఎల్‌ఐసీ పాలసీలను ఆధార్‌తో లింక్ చేయడం అవసరమా..? ప్రభుత్వం ఏం చెబుతుందో తెలుసుకోండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..