Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!

Smartphone Sells: దసరా, దీపావళి పండగ సీజన్‌లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కసమర్లను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను..

Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2021 | 6:31 AM

Smartphone Sells: దసరా, దీపావళి పండగ సీజన్‌లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కసమర్లను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. అలాగే పండగ సీజన్‌లో ఈకామర్స్‌ దిగ్గజాలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటగి బాటలోనే చైనా కంపెనీ షావోమీ కూడా దూసుకుపోతోంది. వినియోగదారులకు దీపావళి సేల్‌ విత్‌ ఎమ్‌ఐ సేల్‌ ను ప్రకటించింది. ఈ సేల్‌పై కూడా వినియోగదారులు భారీగా మొబైళ్లను కొనుగోలు చేశారు. కేవలం ఐదు రోజుల్లో 20 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని షావోమీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో భాగంగా షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ5జీ, మిడియమ్‌ సెగ్మెంట్‌లో ఎమ్‌ 11ఎక్స్‌, రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో, రెడ్‌మీ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం రికార్డు స్థాయిలో 10 శాతం వరకు అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా మొబైల్‌ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే షావోమీ దూసుకెళ్తోంది. అతి తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో సామాన్య జనాలు కూడా ఎంఐ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంఐ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుంటున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త కొత్త డివైజ్‌లను ఆవిష్కరిస్తున్నామని అన్నారు. ఎంఐ తన అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ప్రస్తుతం కొనసాగుతున్న అనేక రకాల డీల్స్‌ ద్వారా 2 మిలియన్‌ల సేల్‌ మార్క్‌ సాధించినట్లు చెప్పారు. ఈ డీల్స్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్‌, ఆఫర్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లతో పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లతో పాటు తక్షణ డిస్కౌంట్లను కూడా అందించినట్లు చెప్పారు. ఈ సేల్‌లో భారీగా ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు. తమ సేల్‌ ద్వారా చాలా మంది కస్టమర్లు లాభపడినట్లు పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Post Office Scheme: రూ. 100 పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు..

PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..!

సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి