Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్‌ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్‌ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..

Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి...

Oneplus Hyderabad: ఇకపై హైదరాబాద్‌ నుంచే దేశ మంతటికీ వన్‌ప్లస్‌ టీవీలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌..
One Plus Hyderabad
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 24, 2021 | 9:08 AM

Oneplus Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ వచ్చి చేరింది. ఇక భారత దేశ వ్యాప్తంగా అవసరమయ్యే స్మార్ట్‌ టీవీలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా తయారుకానున్నాయి. నగరానికి చెందిన రేడియంట్‌ అనే ఎలక్ట్రానిక్స్‌ సంస్థ పలు కంపెనీలకు చెందిన టీవీలను రూపొందిస్తుంటుంది. ఈ సంస్థే ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ టీవీలను రూపొందిస్తోంది. అయితే ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ టీవీల తయారీకి అవసరమయ్యే మడి సరుకులను దిగుమతి చేసుకునే వారు. కానీ తాజాగా వన్‌ప్లస్‌ తీసుకున్న నిర్ణయంతో ఇకపై భారత్‌లో వన్‌ప్లస్‌ టీవీల తయారీకి భాగ్య నగరం హబ్‌గా మారనుంది.

ఈ విషయమై రేడియంట్‌ ఎండీ రమిందర్‌ సింగ్‌ సొని మాట్లాడుతూ.. ‘వన్‌ప్లస్‌ సంస్థతో కలిసి మేము 2020 నుంచి పనిచేస్తున్నాము. గడిచిన మూడు నెలల్లో మేము 5 లక్షల టీవీలను తయారు చేశాం. ఈ సంఖ్యను డిసెంబర్‌ నాటికి 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని’ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం ఫ్యాబ్‌ సిటీలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే సామ్‌సంగ్‌, షియోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన టీవీలను తయారు చేస్తోంది.

హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌..

వన్‌ప్లస్‌ టీవీల తయారీకి హైదరాబాద్‌ హబ్‌గా మారడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్హం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్న మంత్రి.. వన్‌ప్లస్‌ తీసుకున్న నిర్ణయం సంతోషదాయం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులను కొనసాగిస్తున్నందుకు వన్‌ప్లస్‌ సంస్థ సీఈఓ పెటెలావ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:  SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఆన్‌లైన్‌ సేవలకు కాసేపు అంతరాయం. ఎప్పడి నుంచి ఎప్పటి వరకంటే..

Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే

Arikelu: డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ వ్యాధుల బారిన పడ్డారా.. వెంటనే కోలుకోవడానికి ఈ సిరిధాన్యాన్ని ఆహారంగా తీసుకోండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..