Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Logo: దేశ ప్రజలకు కేంద్రం బంపరాఫర్‌.. రూ. లక్ష పొందే అవకాశం. పూర్తి వివరాలు..

కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో దేశ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లను సూచించమని దేశ ప్రజలను కోరారు. ఇందుకు గాను మనీ ప్రైజ్‌ను కూడా అందిస్తూ ఔత్సాహికులను ప్రోత్సాహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారత...

Ayushman Logo: దేశ ప్రజలకు కేంద్రం బంపరాఫర్‌.. రూ. లక్ష పొందే అవకాశం. పూర్తి వివరాలు..
Cetral Govt
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 03, 2023 | 3:02 PM

కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో దేశ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లను సూచించమని దేశ ప్రజలను కోరారు. ఇందుకు గాను మనీ ప్రైజ్‌ను కూడా అందిస్తూ ఔత్సాహికులను ప్రోత్సాహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు మరో బంపరాఫర్‌ను ప్రకటించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి కొత్త లోగో డిజైన్‌ను సూచించాలని ప్రజలకు సూచించింది.

కేంద్ర ప్రభుత్వం దేశంలో పేద ప్రజలకు ఉచితంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. 2021 అక్టోబర్‌ 25వ తేదీన ఆయుష్మాణ్ భారత్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన ప్రజలకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తారు. ఇప్పుడు ఈ పథకానికి కొత్త లోగోను డిజైన్‌ చేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఈ లోగోను పంపిణీ వారిలో ఉత్తమ లోగోకు ఎంపికైన విజేతకు రూ. లక్ష బహుమతిగా అందిస్తారు.

లోగో డిజైన్‌ చేయాలనే ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. లోగోను సబ్మిట్ చేయడానికి జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ పోటీలో 970కి పైగా మంది లోగోలను పంపించారు. గెలిచిన అభ్యర్థులకు రూ. లక్ష బహుమతిగా అందిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రిన్స్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
ప్రిన్స్ సెంచరీ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. రెండో విశిష్టత ఏంటంటే..
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. రెండో విశిష్టత ఏంటంటే..
ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనేలేదు
ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనేలేదు
ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
ఈ వయ్యారి స్పర్శకై అందం ఎంతగానో తపిస్తుంది.. స్టన్నింగ్ ప్రగ్య..
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..!
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
భారత్‌లో 'టెస్లా' ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే..
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
బయటపడ్డ ఆన్‌లైన్ జ్యోతిష్యుడి భాగోతం.. యువతిని బెదిరించి..
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!
పక్కా ఫ్లాన్ చేశాడు.. బార్డర్ దాటించిన బంగారం సీజ్!
స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్కకూడా వదలరు
స్టార్ ఫ్రూట్స్‌ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్కకూడా వదలరు