కేంద్రానికి మనం ఇచ్చేదెంత.. మనకు వచ్చేదెంత.? : ఎంపీ రంజిత్ రెడ్డి

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై బీజేపీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయని.. ఆ విషయం గుర్తుంచుకోవాలని రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే తిరిగి తెలంగాణకు ఇచ్చేది కేవలం రూ. 23 వేల కోట్లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు […]

కేంద్రానికి మనం ఇచ్చేదెంత.. మనకు వచ్చేదెంత.? : ఎంపీ రంజిత్ రెడ్డి
Follow us

|

Updated on: Sep 22, 2020 | 3:31 PM

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై బీజేపీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయని.. ఆ విషయం గుర్తుంచుకోవాలని రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే తిరిగి తెలంగాణకు ఇచ్చేది కేవలం రూ. 23 వేల కోట్లేనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కేంద్రం కోత విధించిందన్న రంజిత్ రెడ్డి.. నిజామాబాద్‌లో రైతులను అడుగు.. ‘రైతు బంధు’ ఎవరు ఇస్తున్నారో చెప్తారంటూ అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోన నియంత్రణకు కేంద్రం కేవలం రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. మిగులు నిధులు ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటన్న ఆయన.. జీఎస్టీ, వెనుకబడిన జిల్లాల నిధులు రూ. 9 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని.. బీజేపీ ఎంపీలు వాటిని తెలంగాణ ప్రజలకు ఇప్పించేందుకు కృషి చేయాలని రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest Articles
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)