తెలుగు వార్తలు » బ్రేకింగ్ న్యూస్
దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ - 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. ఏపీలో 332 వ్యాక్సిన్..
ఆలయం మనిషికి నైతిక శక్తిని ఇచ్చే సాధనం అని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. ఆలయాలు సమాజ రక్షణకు మార్గమని మన పూర్వీకులు భావించారని..
Anti-Naxal operation : ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీప్రాంతంలో మావోల కోసం కూంబింగ్ ఉధృతంగా కొనసాగుతోంది. నిన్నటి సెర్చ్...
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆంధ్ర రాష్ట్ర పర్యటన షురూ అయింది...
కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ స్వల్పంగా కనిపిస్తున్నాయి. కోల్కతా బిసి రాయ్..
Police Surprise checks : హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అర్థరాత్రి సర్ప్రైజ్ చెక్స్ చేపట్టారు. బండ్లగూడ దగ్గర చాంద్రాయణగుట్ట పోలీసులు ఆకస్మిక..
అన్నింటా మేము సంగం అంటోన్న అతివలు, ఆఖరికి కోడిపందేలలోనూ సై అంటే సై అంటున్నారు. ఒక పక్క కనుమ పండుగ నాడూ తూర్పుగోదావరిజిల్లాలో..
శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవం ఇవాళ తిరుమలలో వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినం పురస్కరించుకొని ..
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
Prabhas Salaar Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడైతే ఎలా ఉంటుంది?..
కనుమ పర్వదినాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ, దేవాదాయశాఖ, హిందూ ధర్మ..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ చేసిన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని సీబీఐ దర్యాప్తులో తేలింది.
స్పా సెంటర్ల పేరిట, ఫిజియోథెరపీ క్లినిక్ల ముసుగులో వ్యభిచార దందాలను కొనసాగిస్తున్నాయి.
భారత సైన్యానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో ముందుగా 81 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
అమెరికాలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు.
దేశరాజధానిలో 73వ ఆర్మీ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆర్మీడే పురస్కరించుకుని అధికారులు, సైనికులు, సిబ్బంది,..
విదేశాల నుంచి దేశంలోకి బంగారం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగిస్తున్నారు.