సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ -ఫేస్బుక్ డీల్పై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.
పౌరుషాల గడ్డ పల్నాడులో గాంధీగిరీ చేశారు వైసీపీ నేతలు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఎప్పుడూ డైలాగ్లతో వేడెక్కే గురజాల రాజకీయం ఈసారి గాంధీగిరీతో ఆసక్తిగా మారింది.
బద్వేల్ బైపోల్ వార్లో మాటల తూటాలు పేలుతున్నాయి. స్థానిక పోలీసులపై నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది బీజేపీ.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రైతు భరోసా కింద రాష్ట్ర రైతాంగానికి రూ.18,777 కోట్లు ఇచ్చామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి
రేషన్ షాప్ సీజ్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా కళ్లలో కారం చల్లి ఊపిరాడకుండా చేసింది ఆ డీలర్.
హైదరాబాద్ నల్లగుండ్లలోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో గాయాలతో ఒంగోలులో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన మరికాసేపట్లో ఢిల్లీ నుంచి తిరుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సూచించారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాల కంటే..
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నేతలు వచ్చి బద్వేల్లో ప్రచారం
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా
వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైన 'పదం' మీద స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఆ పదం అర్థం తెలీదని
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరింతగా తగ్గాయి.. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ కంపెనీ టీకా పంపిణీ నవంబర్ నెలాఖరుకల్లా ప్రారంభిస్తోంది.