AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు

ప్రభుత్వం ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ఏపీ ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ మెంట్‌ను పెంచింది . ఇప్పటివరకు ప్రభుత్వం  రూ.35వేలు చెల్లిస్తుండగా తాజాగా రూ.45 వేలకు పెంచారు. బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెంపు వచ్చే విద్యా సంవత్సరం (2019-2020) నుంచి వర్తిస్తుంది. కళాశాలల్లో బోధన రుసుములు రూ.35వేల  నుంచి రూ.1.09లక్షల వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఆయా కళాశాలల్లో ఉండే బోధన రుసుమును పూర్తిగా […]

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు
Ram Naramaneni
|

Updated on: Feb 20, 2019 | 2:21 PM

Share

ప్రభుత్వం ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ఏపీ ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ మెంట్‌ను పెంచింది . ఇప్పటివరకు ప్రభుత్వం  రూ.35వేలు చెల్లిస్తుండగా తాజాగా రూ.45 వేలకు పెంచారు. బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెంపు వచ్చే విద్యా సంవత్సరం (2019-2020) నుంచి వర్తిస్తుంది. కళాశాలల్లో బోధన రుసుములు రూ.35వేల  నుంచి రూ.1.09లక్షల వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఆయా కళాశాలల్లో ఉండే బోధన రుసుమును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 10 వేలకు పైగా ర్యాంకులు వచ్చిన వారికి ప్రభుత్వం కనిష్ఠంగా ఇప్పటి వరకు రూ.35వేలు చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులు భరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.35వేలను పెంపు చేయాలని గత కొంతకాలంగా ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పండాదాస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి బోధన రుసుములను రూ.65వేలకు పెంచాలని సిఫార్సు చేసింది. చివరికి ప్రభుత్వం  రూ.45వేలకు పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడాదికి 1.75 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Follow Us
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!