AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishakhapatnam: ఉత్తరాది పుణ్యక్షేత్ర సందర్శకులకు శుభవార్త.. ప్రారంభమైన వారణాసి ప్రత్యేక రైలు సేవలు..

Vishakhapatnam-Varanasi Special Train: ఏప్రిల్ నెల ముగిసిందంటే వేసవి సెలవులు ప్రారంభమైనట్లే. ఇక ఉత్తర భారతంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే ఉద్యోగులకు, విద్యార్థులకు ఇదే సరైన సమయం. అటువంటి వారి కోసమే..

Vishakhapatnam: ఉత్తరాది పుణ్యక్షేత్ర సందర్శకులకు శుభవార్త.. ప్రారంభమైన వారణాసి ప్రత్యేక రైలు సేవలు..
Vishakhapatnam-Varanasi Special Train
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 19, 2023 | 5:07 PM

Share

Vishakhapatnam-Varanasi Special Train: ఏప్రిల్ నెల ముగిసిందంటే వేసవి సెలవులు ప్రారంభమైనట్లే. ఇక ఉత్తర భారతంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే ఉద్యోగులకు, విద్యార్థులకు ఇదే సరైన సమయం. అటువంటి వారి కోసమే విశాఖపట్నం-వారణాసి ప్రత్యేక రైలును మంజూరు చేయించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన చొరవతో మంజూరైన ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా జరిగింది.  విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైలును సాధించి, దాన్ని అత్యంత పవిత్రమైన గంగా నది పుష్కరాలు సమయంలో విశాఖపట్నం వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు పలువురు నాయకులు,కార్యకర్తలు, యాత్రికులు,విశాఖ, ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ఈ విశాఖపట్నం-వారణాసి ప్రత్యేక రైలు కేవలం పుష్కర సమయంలోనే కాకుండా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా నడపబడుతుందని ఏంపి జీవీఎల్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, గాజువాక కోఆర్డినేటర్ కేఎన్ఆర్, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ తదితరులు,పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అనేక మంది వారణాసి యాత్రికులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు ఎంపీ జీవీఎల్‌కు కృతజ్ఞతలు తెలియ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?