కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ముమ్మరం

కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి  చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీరామ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నాగార్జునతో పాటు మిగతా ఇద్దరు మద్యం మత్తులో […]

కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ముమ్మరం
Follow us

| Edited By:

Updated on: Feb 23, 2019 | 7:42 AM

కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి  చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీరామ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నాగార్జునతో పాటు మిగతా ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేసి.. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేస్తామని అప్పలనాయుడు తెలిపారు.