IndiGo Flight: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్..

సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ​ఓ ప్రకనటలో వెల్లడించింది.

IndiGo Flight: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్..
Indigo Flight
Follow us

|

Updated on: Jul 17, 2022 | 10:09 AM

Indigo Flight Diverted to Pakistan: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ రావలసిని ఓ ఇండిగో విమానం.. పాకిస్తాన్‌లోని కరాచీలో ల్యాండ్ అయింది. షార్జా నుంచి హైదరాబాద్​వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్​పోర్ట్‌లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ​ఓ ప్రకనటలో వెల్లడించింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​రప్పించేందుకు మరో విమానాన్ని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. భారత ఎయిర్​లైన్స్‌కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్​ అవడం.. రెండు వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం.

ఇటీవల ఢిల్లీ నుంచి దుబాయ్​వెళ్తున్న స్పైస్​జెట్‌ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జులై 5న పాక్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు ఫ్యూయల్​ఇండికేటర్​సరిగా పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించాల్సివచ్చింది. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్​ నుంచి పంపారు. కాగా .. ఇప్పటికే ఈఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో కంపనాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా గురువారం రాత్రి జైపూర్‌కు మళ్లించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు