‘ఎవరెస్ట్ శిఖరంపై కోవిడ్’ ! నార్వే పర్వతారోహకుడికి కరోనా వైరస్ పాజిటివ్, ఇప్పుడు నెగెటివ్ అట !

ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నార్వే వాసికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అతడిని ఎర్లెండ్ నెస్ గా గుర్తించారు.

'ఎవరెస్ట్ శిఖరంపై కోవిడ్' ! నార్వే పర్వతారోహకుడికి కరోనా వైరస్ పాజిటివ్, ఇప్పుడు నెగెటివ్ అట !
Norwegian Climber 1 St To Test Positive On Mount Everest
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 23, 2021 | 8:36 PM

ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నార్వే వాసికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అతడిని ఎర్లెండ్ నెస్ గా గుర్తించారు.  ఇతడు ఎవరెస్ట్ పర్వతాహారోహకుల్లో కరోనా పాజిటివ్ సోకిన మొదటి వ్యక్తి అయ్యాడు. పాజిటివ్ సోకినట్టు తెలియగానే ఇతడిని ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 15 న తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిసిందని, గత గురువారం మళ్ళీ టెస్ట్ జరపగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈయన తెలిపాడు. ఎర్లెండ్ నెస్ ప్రస్తుతం నేపాల్ లో ఓ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కాగా కరోనా వైరస్…. ఈ పర్వతం బేస్ క్యాంపులో ఉన్న వందలాది గైడ్లు, పర్వతారోహకులకు సోకవచ్చునని, అందువల్ల  వీరందరికీ తక్షణమే టెస్టులు నిర్వహించాలని మౌంటెయిన్ గైడ్ ఆస్ట్రియన్ ల్యూకాస్ సూచించాడు. బేస్ క్యాంపు లో ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహించకపోతే ముప్పే అన్నాడు. వారిని ఐసొలేట్ చేయాలని, టీమ్ లమధ్య కాంటాక్ట్ ఉండరాదని ఆయన చెప్పాడు. నార్వే వాసి ఎర్లెండ్ కొన్ని వారాల  తరబడి ఇతరులతో కలిసి ఉన్న విషయాన్ని ఈయన గుర్తు చేశాడు.

అయితే ప్రస్తుతానికి ఎవరెస్ట్  బేస్ క్యాంపులో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని, కోవిడ్ కేసుల గురించి సమాచారమేదీ తమవద్ద లేదని కేవలం న్యుమోనియా, ఆల్టిట్యుడ్ సిక్ నెస్ కేసుల గురించిన సమాచారమే తమకు తెలిసిందని మౌంటెయినీరింగ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ మీరా ఆచార్య చెప్పారు. గత ఏడాది పాండమిక్ కారణంగా పర్వతారోహణను ప్రభుత్వం అనుమతించలేదు. కానీ ఈ ఏడాది ఈ శిఖరాన్ని ఎక్కేందుకు వివిధ దేశాల నుంచి  మొదటిసారిగా టూరిస్టులు వచ్చారు. నేపాల్ లో వసంత కాలం (మార్చి-మే నెలల మధ్య) ప్రారంభం కాగానే వాతావరణం బాగుంటుంది గనుక పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పర్వతారోహకులు ఇక్కడికి చేరుతుంటారు.

మరిన్ని ఇక్కడ చూడండి: RT-PCR పరీక్ష కూడా అంతంతేనా..! మ్యుటేషన్‌ కరోనా రకాలు అంతుచిక్కడం లేదట.. కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.?

Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..