AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu: సర్కార్ సంచలన నిర్ణయం.. 2.5 మిలియన్ల కోళ్లను చంపాలని డిసైడ్.. కారణమేంటంటే..

Bird Flu: ఫ్రాన్స్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కోళ్లను చంపేయాలని డిసైడ్ అయ్యారు.

Bird Flu: సర్కార్ సంచలన నిర్ణయం.. 2.5 మిలియన్ల కోళ్లను చంపాలని డిసైడ్.. కారణమేంటంటే..
Bird Flu
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2022 | 10:04 AM

Share

Bird Flu: ఫ్రాన్స్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కోళ్లను చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఫ్రాన్స్ దేశంలో నైరుతి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 2.5 మిలియన్ల కోళ్లను చంపాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దాదాపు 1.2 మిలియన్ల పక్షులను ఇప్పటికే చంపేయడం జరిగిందన్నారు. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ముందుజాగ్రత్త చర్యగా అదనంగా 1.3 మిలియన్ల పక్షులను చంపాల్సిన అవసరం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

ఆసియా, ఐరోపా దేశాల్లో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, పౌల్ట్రీల్లోని కోళ్ల ద్వారా ఈ బర్డ్ ఫ్లూ మరింత వ్యాప్తి చెందుతుండటంతో పౌల్ట్రీలలోని కోళ్లను చంపేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఈ నిర్ణయం పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 10 మిలియన్ల కోళ్లను చంపినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also read:

Chanakya Niti: కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కూడా మేలే చేస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

Coronavirus: కొవిడ్ పరీక్షలకే మా డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.. కరోనా కష్టాలను పంచుకున్న బుల్లితెర బ్యూటీ..

Anantapur Fire Accident: కొండపై ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు!

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?