పాక్‌ ఆర్మీ పాటకు ఇండియన్‌ జవాన్ల డ్యాన్స్‌.. ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌

సరిహద్దు అవతల నుంచి పాకిస్థాన్ సైన్యం ఆడిపాడుతున్న పాటకు భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేలో పంజాబ్‌లో కాల్చి చంపబడిన అమృత్ మాన్, దివంగత సిద్ధూ మూస్ వాలా రాసిన పంజాబీ పాట

పాక్‌ ఆర్మీ పాటకు ఇండియన్‌ జవాన్ల డ్యాన్స్‌.. ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌
Indian Jawans Dance
Follow us

|

Updated on: Aug 26, 2022 | 10:04 PM

సంగీతం అనేది ప్రజలను ఏకం చేసే శక్తివంతమైన సాధనం..అన్ని హద్దులను అధిగమించగలదని తరచుగా చెబుతారు. ఇంటర్నెట్‌లో ఇటీవల హల్‌చల్ చేస్తున్న వీడియో ఈ నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ హెచ్‌జిఎస్ ధాలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో, భారత ఆర్మీ సిబ్బంది అమృత్ మాన్, దివంగత సిద్ధూ మూస్ వాలా రాసిన పంజాబీ పాట బంబిహా బోలేను ఆస్వాదిస్తున్నారు.

సరిహద్దు అవతల నుంచి పాకిస్థాన్ సైన్యం ఆడిపాడుతున్న పాటకు భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేలో పంజాబ్‌లో కాల్చి చంపబడిన అమృత్ మాన్, దివంగత సిద్ధూ మూస్ వాలా రాసిన పంజాబీ పాట బంబిహా బోలేపై భారత ఆర్మీ సైనికులు భాంగ్రా చేస్తున్న వీడియోను ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ పాటను పాకిస్థానీ జవాన్లు ప్లే చేసారు.వారు తమ పోస్ట్ నుండి భారతదేశం వైపు ఊపుతూ కనిపించారు. ఇంతలో, భారతదేశంలోని ఒక కొండ పోస్ట్ వద్ద, ఇండియన్ ఆర్మీ సిబ్బంది అవతలి వైపు వాయించే సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా డ్యాన్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

“సరిహద్దులో సిద్ధూ పాటలు వినిపిస్తున్నాయి. విభజనను తగ్గించాయి అని వీడియోను పంచుకున్న IPS అధికారి తన ట్వీట్‌లో తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు 433k పైగా వీక్షణలు మరియు 7,500 లైక్‌లతో వైరల్‌గా మారింది.

మే 29, 2022న సిద్ధూ మూస్ వాలాను దుండగులు కాల్చిచంపారు. మార్గమధ్యంలో, షూటర్లు 28 ఏళ్ల గాయకుడిపై దాడి చేసి అక్కడికక్కడే చంపడంలో విజయం సాధించారు. యావత్ దేశం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కూడా అనేక నిరసనలు వెల్లువెత్తాయి.

Latest Articles
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!