KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌

మజ్లిస్‌ పార్టీతో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎలక్షన్లలోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పష్టం చేశారు.

KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌
Ktr
Follow us

|

Updated on: Apr 23, 2022 | 5:56 AM

మజ్లిస్‌ పార్టీతో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎలక్షన్లలోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పష్టం చేశారు. 119 స్థానాల్లో కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం పార్టీపై ఇంత రాజకీయ చర్చ ఎందుకు నడుస్తుందో తనకు అర్థం కావడం లేదని మంత్రి పేర్కొన్నారు. ‘మజ్లిస్‌ పార్టీతో మేం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదు. ఇకపైనా పెట్టుకోం. మేం పాతబస్తీలో పోటీ చేస్తాం. వారు మాపై పోటీచేస్తారు. ఇంకెక్కడ అలయెన్స్‌ ఉందో నాకు అర్థం కావడం లేదు. 2014, 2018 కార్పొరేషన్‌ ఎన్నికలను అందరూ గమనించి ఉంటారు. ఆ ఎన్నికల్లో మేం ప్రత్యర్థులుగానే బరిలోకి దిగాం అన్న విషయం అందరికీ తెలిసిందే ‘ అని టీవీ9కు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కేటీఆర్‌.

బండి సంజయే సమాధానం చెప్పాలి.. ‘ఇక ఎంఐఎం అనేది ఒక రాజకీయ పార్టీ. వారు ఎక్కడ, ఎలా, ఎన్ని స్థానాల్లో పోటీచేస్తారనేది వారిష్టం. ఇక ఈ పార్టీ వెనక మోడీ ఉన్నారని చాలామంది అంటున్నారు. ఇది నిజమా?కాదా? అని బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎంతో మాకు సంబంధం అంటగడతారు. బయటేమో వారు ముస్లిం ఓట్లు విభజిస్తారని ఇంకేదో మాట్లాడతారు. ఏది కరెక్ట్‌ అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అదేవిధంగా భారతదేశం అంతటా విస్తరిస్తోన్న ఎంఐఎంను కేసీఆర్‌ తెలంగాణలో కేవలం పాతబస్తీకే పరిమిత చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఇది ఆయన గొప్పతనం కాదా? మావరకు అభివృద్దే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం..దీని ప్రకారమే ముందుకు వెళతాం. ఈ తెలంగాణలో కులం, మతం ఆధారంగా ప్రభావితమయ్యేవారు కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటారు. అంతేకానీ చిల్లర విషయాలకు ప్రభావితమయ్యే వాళ్లు ఉండరు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై  ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read:KTR: దర్యాప్తు సంస్థలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాయి.. కేంద్రానికి తొత్తులుగా మారిపోయాయి: కేటీఆర్‌

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!

IPL 2022: ఢిల్లీని బాదేసిన బట్లర్.. కేవలం 57 బంతుల్లో సీజన్‌లో మూడో సెంచరీ.. ఆ లిస్టులో అగ్రస్థానం..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు