AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు సెలవు..!

శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రకు నేతృత్వం వహిస్తున్నారు.

Telangana Govt: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు సెలవు..!
Telangana Schools
Balu Jajala
|

Updated on: Apr 15, 2024 | 12:47 PM

Share

శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రకు నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ ధూల్ పేట నుంచి మొదలయ్యే శోభాయాత్రకు నేతృత్వం వహించనున్నాడు రాజాసింగ్. ఇటీవల ఆయన యాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి తలపెట్టిన భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

కాగా శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అవుతాయి. ఈ సెలవుదినాన్ని సాధారణ సెలవుదినంగా పేరొంది. కాగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అయితే రాజాసింగ్ యాత్ర సందర్భంగా పోలీసులు ఆయా మార్గాల్లో అలర్ట్ కానున్నారు.

అయితే ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు. కాబట్టి, దేశం మొత్తం శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడంతో అయోధ్యలో రాబోయే పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరాముడి దర్శనం పొందుతారని అంచనా. దీంతో అయోధ్య ట్రస్టు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..
తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..
వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలి
వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలి
భారత్-రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదుః పుతిన్
భారత్-రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదుః పుతిన్
ఏసీబీ గాలంకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం..!
ఏసీబీ గాలంకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం..!
ఆధార్-పాన్ ఇలా లింక్ చేశారా..? మీకో అలర్ట్.. అలా చేసి ఉంటే..
ఆధార్-పాన్ ఇలా లింక్ చేశారా..? మీకో అలర్ట్.. అలా చేసి ఉంటే..
కళ్యాణ్, డీమాన్ ఛీటింగ్ బాగోతం బయటపెట్టిన భరణి..
కళ్యాణ్, డీమాన్ ఛీటింగ్ బాగోతం బయటపెట్టిన భరణి..
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వైజాగ్ గడ్డపై టీమిండియా రికార్డులు.. సిరీస్ పోరులో గెలిచేదెవరంటే?
వైజాగ్ గడ్డపై టీమిండియా రికార్డులు.. సిరీస్ పోరులో గెలిచేదెవరంటే?
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం