AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు బిగ్‌ షాక్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి

జూనియర్‌ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదిలేదని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు.. లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు.

Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు బిగ్‌ షాక్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి
Cs Shanti Kumari
Basha Shek
|

Updated on: May 13, 2023 | 5:55 AM

Share

జూనియర్‌ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదిలేదని సీఎస్‌ శాంతి కుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు.. లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు. అలాగే విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసేందని సీఎస్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అంతేకాదు ఉద్యోగాలకు రాకపోతే వారిని ఉద్యోగుల కింద పరిగణించబడదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ మేరకు శనివారం నాడు విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీసును క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వినూత్న నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గోదావరి నదిలో జలదీక్షకు దిగుతామని సర్కార్‌ను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా