CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి.

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!
Prashant Kishor Kcr
Follow us

|

Updated on: Mar 19, 2022 | 2:38 PM

CM KCR Emergency Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం పలువురు మంత్రులు ఫాంహౌస్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీతో సహా పలువురు ఉన్నతాధికారులను కూడా సీఎంవో కార్యాలయం సమావేశానికి రావల్సిందిగా వర్తమానం పంపినట్లు సమాచారం. ఇటీవల ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై I-PAC టీం సర్వే చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి పీకే అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also….  Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??