Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం. చిట్టాపూర్‌ శివార్లలో కారు కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో. నేల బావిలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..
Car
Follow us

|

Updated on: Dec 01, 2021 | 6:30 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం. చిట్టాపూర్‌ శివార్లలో కారు కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో. నేల బావిలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. జెట్‌ స్పీడ్‌తో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. బావిలో నుంచి కారును బయటికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీన్‌ ఆఫ్ అఫెన్స్‌ను చూస్తుంటే, కారు అదుపుతప్పి రోడ్డు పైనుంచి కిందకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. బావి బయట కారు సైలెన్సర్, కారు చక్రం పార్ట్స్ ఉంటే, కారు టైరు ఒకటి నీటిలో తేలియాడుతూ కనిపిస్తోంది. ఈ వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగి పోయింది. అంతేకాకుండా ఈ వ్యవసాయ బావికి ఎలాంటి అడ్డు గోడలు నిర్మించక పోవడం ఈ ప్రమాదం జరగడానికి కారణంగా తెలుస్తోంది. చుట్టు చెట్లు ఉండటంతోపాటు.. ప్రధాన రహదారికి సమీపంలో ఈ వ్యవసాయ బావి ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? ఇందులో ఎంత మంది ఉండి ఉంటారు..? వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు..? ఈ రోడ్డులో ఎటువైపు వెళ్తున్నారు..? ప్రమాదం జరగడానికి గల కారణాలు..? కారు బావి నుంచి బయటకు వస్తే కాని ఇలాంటి ప్రశ్నలు లభించే అవకాశం లేదు.

అయితే.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పాట్‌ని పరిశీలించారు. పోలీసులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్స్‌ను పర్యవేక్షించారు. మోటార్లతో బావిలో నీటికి బయటికి తోడుతున్నారు. అసలు, కారులో ఎంతమంది ఉన్నారు. ఎవరు ఉన్నారనేది దాన్ని బయటికి తీస్తేనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి: Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..

Sirivennela Sitarama Sastri: అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..! అంటూ ప్రశ్నించిన సాహితీధీరుడికి 11 నందులు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు