Khammam: ఆస్తి దక్కేవరకే ‘అమ్మా’ అని ఆదరించాడు.. ఆ తరువాత అసలు రూపం బయటపెట్టాడు.. ఓ ‘మాతృమూర్తి’ ధీన గాథ..

Khammam: కన్న కొడుకే కసాయిలా మారాడు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పేగుబంధం కర్కశత్వాన్ని చూపించింది.. కన్నతల్లిని..

Khammam: ఆస్తి దక్కేవరకే ‘అమ్మా’ అని ఆదరించాడు.. ఆ తరువాత అసలు రూపం బయటపెట్టాడు.. ఓ ‘మాతృమూర్తి’ ధీన గాథ..
Mother
Follow us

|

Updated on: Jul 04, 2021 | 7:55 PM

(వాసు, టీవీ9 తెలుగు, ఖమ్మం)

Khammam: కన్న కొడుకే కసాయిలా మారాడు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పేగుబంధం కర్కశత్వాన్ని చూపించింది.. కన్నతల్లిని కంట్లో పెట్టుకుని చూడాల్సిన కొడుకు హృదయం పాషాణమైంది.. నవ మాసాలు మోసి, కని పెంచిన కొడుకు పెద్దయ్యాక తాను పెరిగిన విధాన్ని మరిచాడు. కన్న తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తినంతటినీ లాక్కుని అమెను నడి రోడ్డు మీదకు గెంటేశాడు. దీంతో దిక్కుతోచని ఆ కన్న తల్లి.. తన కూతుర్లను ఆశ్రయించింది. వారి అండతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ఎదుట తన గోడు వెల్లబోసుకుంది ఆ తల్లి. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామానికి చెందిన గుంజా వెంకమ్మ కు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వెంకమ్మ కుటుంబానికి 6 ఏకరాల పొలం, ఇండ్ల స్థలాలు ఉన్నాయి. వెంకమ్మ భర్త చనిపోగా.. ఆ ఆస్తులన్నింటినీ కొడుకు తన పేరున రాయించుకున్నాడు. అయితే వెంకమ్మ భర్త చనిపోయాక కొడుకు కోడలు భాద్యతగా చూసుకుంటారని ఆ తల్లి భావించింది. కానీ, ఆస్తి మొత్తాన్ని తన పేరిట రాయించుకున్నాక తల్లి ని సరిగా చూడటం మానేశాడు. రోజు తిట్టడం, గొడవ చేయడం పరిపాటిగా కొనసాగించారు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయితే, ఆ వృద్ధురాలు పక్కన ఇండ్లల్లో అడుక్కొని అన్నం తింటూ వచ్చింది. అయితే, తనను పట్టించుకునే వాళ్ళు లేరని తన కన్న కూతుర్లు వద్దకు వెళ్ళింది. కొడుకు చేసిన మోసాన్ని కూతుళ్లకు వివరించింది. వెంకమ్మ తన కూతుళ్లతో కలిసి పోలీసుల ఆశ్రయించింది. కన్న తల్లి ని చూసుకునే బాధ్యత కొడుకుపై ఉందని, తమ తల్లి కి న్యాయం చేయాలంటూ.. పోలీసులకు పిర్యాదు చేశారు. వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల అలంకరణకు పిలుపు, పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 3,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 29 మంది మృతి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు