సీఏఏ కేవలం వారికోసమే.. క్లారిటీ ఇచ్చిన రాంమాధవ్..

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోలేని ముర్ఖులు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. శరణార్ధుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మతరాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సవరణ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నారన్నారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారన్నారు.భారత […]

సీఏఏ కేవలం వారికోసమే.. క్లారిటీ ఇచ్చిన రాంమాధవ్..
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 1:15 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోలేని ముర్ఖులు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. శరణార్ధుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మతరాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సవరణ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నారన్నారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారన్నారు.భారత దేశంలో నివసిస్తున్న.. ఇక్కడే పౌరులుగా ఉన్న వారికి సంబంధించిన బిల్లు కాదని స్పష్టం చేశారు. పోరుగు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలు.. దశాబ్దాల కాలంగా స్థిరపడ్డవారి కోసం తెచ్చినదే ఈ చట్టమని వివరించారు. అంతేకాదు.. ఇది శరణార్ధులకు ఇది ఆప్షన్ వంటిదని.. వారికి ఇష్టం ఉంటే.. పౌరసత్వం తీసుకొవచ్చని.. లేని పక్షంలో శరణార్ధులుగా ఉండిపోవచ్చని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మత పరంగా చూస్తూ రాజకీయ స్వలాభాల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..