Municipal Elections: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం.. మేయర్..చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు!

Telangana Municipal Elections: తెలంగాణాలో ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పోరేషన్, ఐదు మున్సిపాలిటీల మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఈరోజు మధ్యాహ్నం ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నిక లాంఛనమే కానుంది.

Municipal Elections: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం.. మేయర్..చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు!
Telangana Municipal Elections
Follow us

|

Updated on: May 07, 2021 | 9:24 AM

Municipal Elections: తెలంగాణాలో ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పోరేషన్, ఐదు మున్సిపాలిటీల మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఈరోజు మధ్యాహ్నం ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికలు జరిగిన వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాల్టీల్లో తెలంగాణా రాష్ట్ర సమితి మేజర్ వార్డులు గెలుచుకుంది. దీంతో ఇక్కడ ఇక మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ లు , వైస్ చైర్మన్లు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులే ఎంపిక కానున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి మెజార్టీ సాధించినందున ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే టీఆర్ఎస్ ఖాతాలో ఈ పదవులు చేరనున్నాయి.

అయినప్పటికీ, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌ పరిశీలకులను నియమించింది. ఇక వీరి ఎన్నిక కోసం ఇప్పటికే ఆయా ప్రాంతాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశావహుల జాబితాను సిద్ధం చేశారు. పేర్లను కూడా సీల్డ్ కవర్లలో పార్టీ పరిశీలకులకు అందచేశారు.

ఈ ఎన్నికలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతాయి. పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్‌ కవర్‌లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కాగా, రిజర్వేషన్‌ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్‌ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వరంగల్ కార్పోరేషన్ కు గుండు సుధారాణి, సిద్ధిపేట మున్సిపాలిటీకి కడవేర్గు మంజుల లేదా కొండం కవిత, అచ్చంపేట మున్సిపాలేతీకి నరసింహ గౌడ్ లేదా పొరెడ్డి శైలజ, జడ్చర్ల దోరేపల్లి లక్ష్మి, కొత్తూరు కరుణ లేదా లావణ్య, నకిరేకల్ రాచకొండ శ్రీనివాస్ లేదా కొండ శ్రీను గౌడ్ పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. వీరి నుంచే ఎంపిక జరిగినట్టు ప్రచారం అవుతోంది.

Also Read: Telangana Police: ఆద‌ర్శంగా నిలుస్తోన్న‌ తెలంగాణ పోలీసులు.. ఇంట్లో చికిత్స పొందుతోన్న కోవిడ్ బాధితుల‌కు ఉచితంగా..

Khammam: కౌన్ బనేగా ఖమ్మం కార్పొరేషన్ మేయర్.. కుస్తీ పడుతున్న ముఖ్యనేతలు.. నేతలను ప్రసన్నం చేసుకుంటున్న కార్పొరేటర్లు

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు