AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి నో.. పురుగుల మందు తాగిన ప్రేమజంట..

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లేశ్(19), శిల్ప(17) ప్రేమించుకున్నారు. అయితే.. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో విడిపోయి బతకడం కంటే కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమజంట.. ఊరి బయట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ రోజు పొలంలో ఉదయం నిర్జీవంగా పడివున్న వీరిని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

పెళ్లికి నో.. పురుగుల మందు తాగిన ప్రేమజంట..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 1:31 PM

Share

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లేశ్(19), శిల్ప(17) ప్రేమించుకున్నారు. అయితే.. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో విడిపోయి బతకడం కంటే కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమజంట.. ఊరి బయట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ రోజు పొలంలో ఉదయం నిర్జీవంగా పడివున్న వీరిని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.