లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. అధికారులు వారి జేబులను ఖాళీ చేసేస్తున్నారు. మరి రోడ్లు సరిగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమా..? జీహెచ్ఎంసీ అధికారులా..? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. జీహెచ్ఎంసీ తన కాలు విరగొట్టిందని అతడు డబిలీపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను బైక్ పై […]

లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2019 | 1:34 PM

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. అధికారులు వారి జేబులను ఖాళీ చేసేస్తున్నారు. మరి రోడ్లు సరిగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమా..? జీహెచ్ఎంసీ అధికారులా..? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. జీహెచ్ఎంసీ తన కాలు విరగొట్టిందని అతడు డబిలీపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను బైక్ పై వెళుతుండగా.. ఓ గుంతలో పడి చేయి విరగొట్టుకున్నానని.. అందుకు జీహెచ్ఎంసీ కారణమంటూ అజ్మత్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అక్టోబర్ 6న రాత్రి సమయంలో.. తన బైక్ పై నూర్‌ఖాన్ బజార్ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళుతుండగా రోడ్డు పై ఉన్న గుంతలో బైక్ పడింది. దీంతో అతడు దూరంగా ఎగిరిపడ్డాడు. చెయ్యి విరగడంతో పాటు.. కాలుకి ఫ్రాక్చర్ అయింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కాలు, చేయి విరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గాయానికి జీహెచ్ఎంసీ అధికారులే బాధ్యత వహించాలన్నాడు. రోడ్డుపై గుంతలు పూచ్చకుండా.. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. అజ్మత్ హుస్సేన్ ఫిర్యాదుతో ఐపీసీ 388 కింద డబిల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు