Hyderabad: హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన సైబర్ కేటుగాళ్లు

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూపోతున్నాయి. వివిధ రకాల మోసాలతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఓటీపీ, డ్రగ్స్ పార్సల్, పార్ట్ టైం జాబ్‌లంటూ.. ఇలా రోజుకో పంధాతో నిత్యం సైబర్ నేరగాళ్లు అమాయకులకు టోకరా వేస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన సైబర్ కేటుగాళ్లు
Cyber Crime
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2024 | 11:36 AM

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూపోతున్నాయి. వివిధ రకాల మోసాలతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఓటీపీ, డ్రగ్స్ పార్సల్, పార్ట్ టైం జాబ్‌లంటూ.. ఇలా రోజుకో పంధాతో నిత్యం సైబర్ నేరగాళ్లు అమాయకులకు టోకరా వేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగిని మోసం చేశారు. కొద్దిరోజుల క్రిందట ఆమె మొబైల్ నెంబర్‌పై హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఢిల్లీకి పార్సల్ అవుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. అకౌంట్‌లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలని.. ఆర్బీ రూల్స్ మేరకు వెరిఫై చేసి తిరిగి పంపిస్తామంటూ మోసగించారు. దీంతో బాధితురాలు అకౌంట్‌లోని రూ. 22 లక్షలు కొల్లగొట్టారు. అనంతరం ఆమె తన కొడుకు ఈ విషయం చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఆర్బిఐ అధికారి పేరుతో సిటీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు సైబర్ చీటర్స్. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లతో క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్‌ను ఓపెన్ చేసి.. ఆర్ధిక లావాదేవీలను ఇల్లీగల్ మనీ లాటరీలకు వాడుతున్నట్టు రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించారు. అనంతరం ముంబై ఎన్ఐఏ అధికారి అంటూ ఓ వ్యక్తి బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత నకిలీ పిటిషన్‌లతో పాటు అరెస్టు వారంట్‌లను కూడా పంపించారు. కేసు ఫైల్ చేయొద్దంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా నమ్మబలికించారు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి రూ. 21 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా హైదరాబాద్‌లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి సుమారు రూ. 43 లక్షలను కాజేశారు సైబర్ నేరస్తులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కూరగాయల్లో ఉపయోగించే పురుగు మందుల వల్ల ఏ అవయవాలు దెబ్బతింటాయి!
కూరగాయల్లో ఉపయోగించే పురుగు మందుల వల్ల ఏ అవయవాలు దెబ్బతింటాయి!
విపత్కర పరిస్థితుల్లో కేరళకు బాసటగా నిలిచిన మోదీ సర్కార్
విపత్కర పరిస్థితుల్లో కేరళకు బాసటగా నిలిచిన మోదీ సర్కార్
అమన్ కేవలం 10గంటల్లోనే 4.5 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..
అమన్ కేవలం 10గంటల్లోనే 4.5 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..
సండే బిగ్ డే.. మై హోమ్‌ అక్రిద లాంచ్‌ .. పూర్తి వివరాలివే..
సండే బిగ్ డే.. మై హోమ్‌ అక్రిద లాంచ్‌ .. పూర్తి వివరాలివే..
ఈ ఆలయంలోని మట్టి చర్మ వ్యాధులకు మెడిసిన్..
ఈ ఆలయంలోని మట్టి చర్మ వ్యాధులకు మెడిసిన్..
మనుషులను ఇట్టే చంపేస్తున్నాయి.. ప్రపంచంలోని డేంజరస్ డిసీజెస్ ఇవే
మనుషులను ఇట్టే చంపేస్తున్నాయి.. ప్రపంచంలోని డేంజరస్ డిసీజెస్ ఇవే
ఈ స్కీమ్‌తో లక్షాధికారి..రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు
ఈ స్కీమ్‌తో లక్షాధికారి..రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు
తల్లి గర్భమే ఆ చిన్నారికి శత్రువు.. శిశివు పెరుగుదలను సహకరించని..
తల్లి గర్భమే ఆ చిన్నారికి శత్రువు.. శిశివు పెరుగుదలను సహకరించని..
అమెరికా పర్యటన చివరి రోజూ సీఎం రేవంత్ బిజీ..
అమెరికా పర్యటన చివరి రోజూ సీఎం రేవంత్ బిజీ..
అన్న అమన్ బాటలో నడుస్తా.. దేశానికి బంగారు పతకం తెస్తా: అమిత్
అన్న అమన్ బాటలో నడుస్తా.. దేశానికి బంగారు పతకం తెస్తా: అమిత్
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..