నా పేరు పెద్దప్రోలు జ్యోతి… నేను ఎలక్ట్రానిక్ మీడియాలో 8 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాను… ప్రస్తుతం టీవీ9 స్టేట్ బ్యూరోలో క్రైమ్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను… ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో వాస్తవాల్ని చూపించడంలో ముందుంటాను… గతంలో దిశాలాంటి ఎన్కౌంటర్ కేసు… బావిలో ముగ్గురిని హత్య చేసి పూడ్చిపెట్టినటువంటి హాజీపూర్ సీరియల్ కిల్లర్ కేసులతో సహా అబ్దుల్లాపూర్మెట్ లో జరిగినటువంటి నవీన్ మర్డర్ వంటి కీలకమైన క్రిమినల్ కేసులను రిపోర్టింగ్ చేశాను… ఖబర్దార్ అని వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రోగ్రాం ని టీవీ9 లోనే చేశాను… ఆ కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది.. అద్రాసు పల్లి లో కాలుతున్నటువంటి చితిలో మరొక వ్యక్తిని దహనం చేసినటువంటి కేసులో నాకు ENBA అవార్డు లభించింది…
Hyderabad: ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఐదుగురు మహిళలు.. గుంపుగా ఓ ఇంట్లోకి వెళ్లి
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు దొంగతనాలు చోటు చేసుకున్నాయి. అయితే దొంగతనాలు కామనే కావచ్చు. తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయన్న వార్తలు కూడా వింటూనే ఉంటాం. కానీ ఈ రెండు దొంగతనాలను చేసింది మాత్రం మహిళలు. ఆ వివరాలు ఇలా..
- Peddaprolu Jyothi
- Updated on: Nov 1, 2025
- 2:03 pm
Bomb Threat: మరోసారి బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు.. కట్చేస్తే..
నిత్యం లక్షలాది మంది ప్రయాణించేటటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నిత్యం బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువ అవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. జెడ్డా నుండి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
- Peddaprolu Jyothi
- Updated on: Nov 1, 2025
- 11:21 am
Blood infection: వామ్మో.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు.. అసలు కారణాలు ఇవేనట
బ్లడ్ ఇన్ఫెక్షన్.. గత కొంతకాలంగా పదేపదే వింటున్న మాట ఇది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పే మొదటి మాటకూడా ఇదే. అయితే నిజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు భారీగా పెరుగుతున్నాయా? పెరిగితే అందుకు గల కారణాలేంటి? బ్లడ్ ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టోరీ లో తెలుసుకుందాము
- Peddaprolu Jyothi
- Updated on: Nov 1, 2025
- 10:05 am
Viral: ఆశగా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేశాడు.. తీరా కనిపించింది చూసి కళ్లు తేలేశాడు
ఆశగా ఆన్ లైన్ లో ఇష్టమైన వస్తువును ఆర్డర్ పెట్టాడు. కొన్ని రోజులకు ఆ వస్తువు ఇంటికి వచ్చింది. సంతోషంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ పార్శిల్ లో వచ్చిన వస్తువు చూసి.. ఆ వివరాలు ఇలా..
- Peddaprolu Jyothi
- Updated on: Oct 31, 2025
- 1:22 pm
Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య!
వివాహం జరిగి నెల రోజులు గడవకముందే హుస్సేన్ సాగర్లో దూకి నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కోడలు, ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి, తల్లి, స్నేహితులు ఆరోపించారు..
- Peddaprolu Jyothi
- Updated on: Jul 8, 2025
- 11:08 am
Hyderabad: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి.. ఆపై
దొంగతనం కేసులో దొంగను పట్టుకున్న పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. దొంగసొమ్ముతో మందు కొట్టి, ఆ మత్తులో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లొచ్చిందని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఆతర్వాత.. ఆమెకు గుండు గీసి.. వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా చంపాడు..
- Peddaprolu Jyothi
- Updated on: Jul 6, 2025
- 11:57 am
Hyderabad: మద్యం తాగుతుండగా స్నేహితుల మధ్య గొడవ.. చివరకు బీర్ బాటిల్ పగలగొట్టి..
రౌడీ షీటర్ను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రౌడీ షీటర్ను గొంతులో బీర్ బాటిల్స్తో పొడిచి బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు నిందితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యకు పాల్పడింది మృతుడి స్నేహితులేనని ప్రాథమికంగా నిర్థారించారు.
- Peddaprolu Jyothi
- Updated on: Jun 30, 2025
- 2:16 pm
నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!
హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు.
- Peddaprolu Jyothi
- Updated on: Jun 27, 2025
- 11:33 am
మొహర్రం ఊరిగింపునకు భారీ ఏర్పాట్లు! షియా పెద్దలతో సీపీ ఆనంద్ సమావేశం
Muharram 2025 date: శుక్రవారం (జూన్ 27) నుండి మొహరం ప్రారంభం అవుతుంది. హైదరాబాద్లోని మొహరం ఊరేగింపు జూలై 6న అశూరా సందర్భంగా జరుగుతుంది. బిబి కా ఆలం నుండి చాదర్ఘట్ వరకు ఊరేగింపు నిర్వహించబడుతుంది. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంతమైన ఊరేగింపుకు సహకరించాలని పోలీసులు కోరారు.
- Peddaprolu Jyothi
- Updated on: Jun 26, 2025
- 11:44 am
Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..
దీన్ని పిచ్చి అంటామా.. వెర్రి అంటామా.. ఇంకేమైన అంటామా.. రోడ్డుపై వెళ్లాల్సిన కారు రైల్వే ట్రాక్పై వెళ్తుందా?.. ఓ యువతి అలాంటి అరాచకానికే పాల్పడింది.. రైలు పట్టాలపై కారును హైస్పీడ్ తో నడుపుతూ హల్చల్ చేసింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఆలస్యమైంది..సరిగ్గా టైమ్కి చూశారు కాబట్టి సరిపోయింది కాని.. లేదంటే ప్రమాద తీవ్రత ఊహించడానికే భయంగా ఉంది.
- Peddaprolu Jyothi
- Updated on: Jun 26, 2025
- 11:39 am
Vintage Watches: వింటేజ్ వాచ్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా..?
Vintage Watches: గడియారం మన భవిష్యత్తును మార్చేది. మనం ఏంటో తెలిపేది. ప్రతి గడియారానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఓ గతాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఆధునిక యుగంలో గడియారం లోని ముళ్ళతో పరిగెడుతూ ఆధునిక సొగసుతో మిలతమవుతున్నారు. ఆటోమేటిక్గా..
- Peddaprolu Jyothi
- Updated on: Jun 24, 2025
- 12:52 pm
అయ్యో దేవుడా.. అప్పటివరకు సరదాగా ఫొటోలు దిగారు.. ఇంతలోనే మృత్యువు దూసుకొచ్చి..
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.. దురదృష్టవశాత్తూ చెరువులో పడి ఇద్దరు మరణించారు. ప్రమాదవశాత్తు 11 సంవత్సరాల బాలిక చెరువులో పడిపోయింది.. ఆమెను కాపాడేందుకు మరో యువకుడు వెళ్లాడు.. ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందాడు.. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని అనాజ్పూర్ చెరువు వద్ద ఆదివారం చోటుచేసుకుంది.
- Peddaprolu Jyothi
- Updated on: Jun 23, 2025
- 10:58 am