నా పేరు పెద్దప్రోలు జ్యోతి… నేను ఎలక్ట్రానిక్ మీడియాలో 8 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాను… ప్రస్తుతం టీవీ9 స్టేట్ బ్యూరోలో క్రైమ్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను… ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో వాస్తవాల్ని చూపించడంలో ముందుంటాను… గతంలో దిశాలాంటి ఎన్కౌంటర్ కేసు… బావిలో ముగ్గురిని హత్య చేసి పూడ్చిపెట్టినటువంటి హాజీపూర్ సీరియల్ కిల్లర్ కేసులతో సహా అబ్దుల్లాపూర్మెట్ లో జరిగినటువంటి నవీన్ మర్డర్ వంటి కీలకమైన క్రిమినల్ కేసులను రిపోర్టింగ్ చేశాను… ఖబర్దార్ అని వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రోగ్రాం ని టీవీ9 లోనే చేశాను… ఆ కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది.. అద్రాసు పల్లి లో కాలుతున్నటువంటి చితిలో మరొక వ్యక్తిని దహనం చేసినటువంటి కేసులో నాకు ENBA అవార్డు లభించింది…
Singer Kalpana: సింగర్ కల్పన ఇన్స్టా వీడియో వైరల్.. అందులో ఏం చెప్పారంటే.?
ప్రముఖ సింగర్ కల్పన సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. తనమీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అంతేకాకుండా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే తాను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది సింగర్ కల్పన.
- Peddaprolu Jyothi
- Updated on: Mar 7, 2025
- 8:49 am
Telangana: నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని కేసులు.. పెరుగుతున్న నేరాలు! పాతవి వెనకెనక్కి కొత్తవి పైపైకి!
రాష్ట్రంలో నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా ఒక్క కేసుకు కూడా కొలిక్కిరావడం లేదు. అసలు కొంతమంది నేరగాళ్ల ఆచూకీ నెలలు గడుస్తున్న లభించడం లేదు. దీంతో అటు పోలీసులు కూడా కొత్త కేసులు వచ్చిన తర్వాత పాత కేసులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..
- Peddaprolu Jyothi
- Updated on: Mar 3, 2025
- 5:33 pm
ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు! బర్డ్ ఫ్లూ కారణంగా హలీంకు ఫుల్ డిమాండ్..
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో హలీంకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో మటన్ హలీంకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు కూడా 200-250 రూపాయల నుండి 300 రూపాయలకు పెరిగాయి. అయినప్పటికీ, హలీం ప్రియులు ధర పెరిగినా కూడా వెనకాడటం లేదు. వ్యాపారులు నాణ్యతను తగ్గించకుండా అమ్ముతున్నట్లు తెలిపారు.
- Peddaprolu Jyothi
- Updated on: Mar 3, 2025
- 10:15 am
లంచాలకు కక్కుర్తి పడి ఒక్క ఫిబ్రవరి నెలలో ఎంతమంది దొరికిపోయారో తెలుసా?
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ అధికారులపై లంచం డిమాండ్ చేసి వసూలు చేసినందుకు 17 కేసులు నమోదు చేసింది. నమోదైన 17 కేసుల్లో 15 కేసులు ట్రాప్ కేసులు కాగా, రెండు అక్రమ ఆస్తుల కేసులు. ఈ కేసుల్లో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం 23 మంది అధికారులను అరెస్టు చేశారు. ఈ ట్రాప్ కేసుల్లో రూ.7.60 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
- Peddaprolu Jyothi
- Updated on: Mar 2, 2025
- 11:21 am
Hyderabad: టాటూస్ వేయించుకుంటున్నారా.? అయితే జాగ్రత్త.. డైరెక్ట్ యమలోకానికి పార్శిల్.!
టాటూలు వేయించుకునేవారికి ఇదొక షాకింగ్ న్యూస్.. సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరూ టాటూస్ వేయించుకోవడం ఈ మధ్య ట్రెండింగ్గా మారింది. దీంతో గల్లీకొక టాటూ షాపులు పుట్టుకొస్తున్నాయి.. ఒకప్పుడు జాతర్లలో టాటూలు వేయించుకునేవారు. కానీ కాలానికి అనుగుణంగా ఇప్పుడు విపరీతంగా..
- Peddaprolu Jyothi
- Updated on: Mar 2, 2025
- 10:31 am
Hyderabad: సెల్ఫోన్ చోరీ కేసులో అరెస్టయ్యాడు.. అతని ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా.. వామ్మో..
దాదాపు 5 ఏళ్ల క్రితం ఓ ఇంట్లో దోపిడికి పాల్పడి.. ఆ సొత్తు అంతా తీసుకుని నేపాల్ చెక్కేశాడు. అక్కడ బాగా ఎంజాయ్ చేసి.. తాజాగా సిటీకి రిటన్ వచ్చాడు. ఈసారి సెల్ఫోన్ చోరీలకు తెగబడ్డాడు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా.. దోపిడి బాగోతం కూడా వెలుగుచూసింది.
- Peddaprolu Jyothi
- Updated on: Feb 13, 2025
- 5:26 pm
Watch Video: ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్లు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న దృశ్యాలు..!
ఎంతో వేగంగా వచ్చే వాహనాలను ఒకదానిని ఒకటి ఢీకొంటాయన్నట్లు ఉన్న ఈ స్టంట్లను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Peddaprolu Jyothi
- Updated on: Feb 9, 2025
- 2:21 pm
Hyderabad: పారిశ్రామికవేత్త వీసీ జనార్థన్ రావు దారుణ హత్య.. 73 సార్లు కత్తితో పొడిచి చంపిన మనవడు
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణ హత్య జరిగింది. ఇదేదో మామూలు మర్డర్ కాదు.. సొంత తాతనే మనవడు హత్యచేసిన ఘటన సంచలనం రేపింది. ఆస్తి కోసం ఓ మనవడు విచక్షణా కోల్పోయాడు.. డ్రగ్స్కి బానిసై.. సొంత తాత ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్థన్రావును అతని మనవడు కీర్తితేజ 73సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన తల్లిని 12సార్లు పొడిచాడు.
- Peddaprolu Jyothi
- Updated on: Feb 9, 2025
- 10:55 am
SC ST Atrocities: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?
బడుగు బలహీన వర్గాల క్షేమం ప్రశ్నార్ధకంగా మారింది. ఎస్సీ, ఎస్టీల కోసం 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చినా వీరిపై జరుగుతున్న అగాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటు జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో వీరిపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి..
- Peddaprolu Jyothi
- Updated on: Feb 8, 2025
- 3:11 pm
Hyderabad: మరోసారి భాగ్యనగరంలో గుప్పుమన్న మత్తు మందు.. రూ. కోటి 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్
డ్రగ్స్ ప్రీ తెలంగాణే లక్ష్యమంటోంది..రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఓ వైపు సెలబ్రెటీలతో ప్రచారం నిర్వహిస్తూ.. మరోవైపు డ్రగ్స్ కేసులపై ఉక్కుపాదం మోపుతోంది. అయినా రాష్ట్రంలో ఎక్కడో చోట..డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.
- Peddaprolu Jyothi
- Updated on: Dec 16, 2024
- 3:06 pm
Allu Arjun: పుష్పరాజ్ను అరెస్ట్ చేసిన రియల్ షెకావత్ ఇతనే.! అసలు మ్యాటర్ తెలిస్తే
పుష్పరాజ్ను పుష్ప 2 మూవీలో అరెస్ట్ చేసేందుకు ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ అస్సలు సినిమా అయ్యేంతవరకు అది జరగదు. కానీ రియల్ లైఫ్లో మాత్రం సీన్ వేరు..!
- Peddaprolu Jyothi
- Updated on: Dec 15, 2024
- 12:18 pm
Allu Arjun: ఐకాన్ స్టార్ లైఫ్లో ఒక కఠినమైన రోజు.. రాత్రి జైల్లో ఆయన ఎలా గడిపారు..?
శనివారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాక గీతా ఆర్ట్స్ ఆఫీసుకి వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ కాసేపు ఉన్న తర్వాత.. తిరిగి.. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో బావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి.
- Peddaprolu Jyothi
- Updated on: Dec 14, 2024
- 2:40 pm