AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddaprolu Jyothi

Peddaprolu Jyothi

Correspondent - TV9 Telugu

jyothiz.peddaprolu@tv9.com

నా పేరు పెద్దప్రోలు జ్యోతి… నేను ఎలక్ట్రానిక్ మీడియాలో 8 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాను… ప్రస్తుతం టీవీ9 స్టేట్ బ్యూరోలో క్రైమ్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను… ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో వాస్తవాల్ని చూపించడంలో ముందుంటాను… గతంలో దిశాలాంటి ఎన్కౌంటర్ కేసు… బావిలో ముగ్గురిని హత్య చేసి పూడ్చిపెట్టినటువంటి హాజీపూర్ సీరియల్ కిల్లర్ కేసులతో సహా అబ్దుల్లాపూర్మెట్ లో జరిగినటువంటి నవీన్ మర్డర్ వంటి కీలకమైన క్రిమినల్ కేసులను రిపోర్టింగ్ చేశాను… ఖబర్దార్ అని వాస్తవాలను ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రోగ్రాం ని టీవీ9 లోనే చేశాను… ఆ కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది.. అద్రాసు పల్లి లో కాలుతున్నటువంటి చితిలో మరొక వ్యక్తిని దహనం చేసినటువంటి కేసులో నాకు ENBA అవార్డు లభించింది…

Read More
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల రాలిన 200లకు పైగా

భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల రాలిన 200లకు పైగా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు (Heatwave) కేవలం మనుషులనే కాకుండా వన్యప్రాణులను, పక్షులను కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన ఒక అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన వేడిని తట్టుకోలేక దాదాపు 200 గబ్బిలాలు (Bats) ప్రాణాలు కోల్పోయాయి. చెట్ల మీద కాలిపోయిన అవి.. పండ్లలా రాలిపోతున్న దృశ్యాలు స్థానికుల్ని కలచివేస్తున్నాయి.

Hyderabad: ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఐదుగురు మహిళలు.. గుంపుగా ఓ ఇంట్లోకి వెళ్లి

Hyderabad: ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఐదుగురు మహిళలు.. గుంపుగా ఓ ఇంట్లోకి వెళ్లి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు దొంగతనాలు చోటు చేసుకున్నాయి. అయితే దొంగతనాలు కామనే కావచ్చు. తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయన్న వార్తలు కూడా వింటూనే ఉంటాం. కానీ ఈ రెండు దొంగతనాలను చేసింది మాత్రం మహిళలు. ఆ వివరాలు ఇలా..

Bomb Threat: మరోసారి బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు.. కట్‌చేస్తే..

Bomb Threat: మరోసారి బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు.. కట్‌చేస్తే..

నిత్యం లక్షలాది మంది ప్రయాణించేటటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు నిత్యం బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువ అవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. జెడ్డా నుండి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Blood infection: వామ్మో.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు.. అసలు కారణాలు ఇవేనట

Blood infection: వామ్మో.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు.. అసలు కారణాలు ఇవేనట

బ్లడ్ ఇన్ఫెక్షన్.. గత కొంతకాలంగా పదేపదే వింటున్న మాట ఇది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పే మొదటి మాటకూడా ఇదే. అయితే నిజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు భారీగా పెరుగుతున్నాయా? పెరిగితే అందుకు గల కారణాలేంటి? బ్లడ్ ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టోరీ లో తెలుసుకుందాము

Viral: ఆశగా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేశాడు.. తీరా కనిపించింది చూసి కళ్లు తేలేశాడు

Viral: ఆశగా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేశాడు.. తీరా కనిపించింది చూసి కళ్లు తేలేశాడు

ఆశగా ఆన్‌ లైన్ లో ఇష్టమైన వస్తువును ఆర్డర్ పెట్టాడు. కొన్ని రోజులకు ఆ వస్తువు ఇంటికి వచ్చింది. సంతోషంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ పార్శిల్ లో వచ్చిన వస్తువు చూసి.. ఆ వివరాలు ఇలా..

Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!

Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!

వివాహం జరిగి నెల రోజులు గడవకముందే హుస్సేన్ సాగర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కోడలు, ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి, తల్లి, స్నేహితులు ఆరోపించారు..

Hyderabad: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి.. ఆపై

Hyderabad: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి.. ఆపై

దొంగతనం కేసులో దొంగను పట్టుకున్న పోలీసులకు షాకింగ్‌ నిజం తెలిసింది. దొంగసొమ్ముతో మందు కొట్టి, ఆ మత్తులో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లొచ్చిందని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఆతర్వాత.. ఆమెకు గుండు గీసి.. వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా చంపాడు..

Hyderabad: మద్యం తాగుతుండగా స్నేహితుల మధ్య గొడవ.. చివరకు బీర్‌ బాటిల్ పగలగొట్టి..

Hyderabad: మద్యం తాగుతుండగా స్నేహితుల మధ్య గొడవ.. చివరకు బీర్‌ బాటిల్ పగలగొట్టి..

రౌడీ షీటర్ను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రౌడీ షీటర్ను గొంతులో బీర్ బాటిల్స్‌తో పొడిచి బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు నిందితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యకు పాల్పడింది మృతుడి స్నేహితులేనని ప్రాథమికంగా నిర్థారించారు.

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు.

మొహర్రం ఊరిగింపునకు భారీ ఏర్పాట్లు! షియా పెద్దలతో సీపీ ఆనంద్‌ సమావేశం

మొహర్రం ఊరిగింపునకు భారీ ఏర్పాట్లు! షియా పెద్దలతో సీపీ ఆనంద్‌ సమావేశం

Muharram 2025 date: శుక్రవారం (జూన్ 27) నుండి మొహరం ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లోని మొహరం ఊరేగింపు జూలై 6న అశూరా సందర్భంగా జరుగుతుంది. బిబి కా ఆలం నుండి చాదర్ఘట్ వరకు ఊరేగింపు నిర్వహించబడుతుంది. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంతమైన ఊరేగింపుకు సహకరించాలని పోలీసులు కోరారు.

Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..

Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..

దీన్ని పిచ్చి అంటామా.. వెర్రి అంటామా.. ఇంకేమైన అంటామా.. రోడ్డుపై వెళ్లాల్సిన కారు రైల్వే ట్రాక్‌పై వెళ్తుందా?.. ఓ యువతి అలాంటి అరాచకానికే పాల్పడింది.. రైలు పట్టాలపై కారును హైస్పీడ్ తో నడుపుతూ హల్‌చల్ చేసింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఆలస్యమైంది..సరిగ్గా టైమ్‌కి చూశారు కాబట్టి సరిపోయింది కాని.. లేదంటే ప్రమాద తీవ్రత ఊహించడానికే భయంగా ఉంది.

Vintage Watches: వింటేజ్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా..?

Vintage Watches: వింటేజ్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా..?

Vintage Watches: గడియారం మన భవిష్యత్తును మార్చేది. మనం ఏంటో తెలిపేది. ప్రతి గడియారానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఓ గతాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఆధునిక యుగంలో గడియారం లోని ముళ్ళతో పరిగెడుతూ ఆధునిక సొగసుతో మిలతమవుతున్నారు. ఆటోమేటిక్‌గా..

టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..