Hyderabad: హైదరాబాద్లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..
నగరంలో వరుస కిడ్నాప్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే.. తాజాగా మరొక కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
నగరంలో వరుస కిడ్నాప్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే.. తాజాగా మరొక కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్ హబీబ్నగర్ అఘాపురాలో ఓ బాలికను కిడ్నాప్ చేశాడో అగంతకుడు. రాత్రి కరెంటులేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడు. కిడ్నాపర్ బారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక.. వెంటనే నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో కనిపించిన పెట్రోలింగ్ పోలీసులకు విషయాన్ని చెప్పింది. దీంతో నాంపల్లి పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

