Corona: ఆ గిరిజన గ్రామాల్లో వారంతా కరోనాను జయించారు.. తుమ్మలకు, వైద్య సిబ్బందికి కృతజ్క్షతలు తెలిపిన బాధితులు

Corona: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ఇక భారత్‌లో ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా

Corona: ఆ గిరిజన గ్రామాల్లో వారంతా కరోనాను జయించారు.. తుమ్మలకు, వైద్య సిబ్బందికి కృతజ్క్షతలు తెలిపిన బాధితులు
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 8:36 AM

Corona: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలను సైతం కుదిపేసింది. ఇక భారత్‌లో ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా కట్టడిని లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంలో పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. ఇక కరోనా మారుమూల గ్రామాలను సైతం వదిలిపెట్టలేదు. చివరకు గిరిజనులను సైతం వెంటాడింది. గిరిజన గ్రామాల్లో కరోనా బారిన పడితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి వైద్య సదుపాయాలు పెద్దగా ఉండవు. ఒక వేళ వైద్యం కోసం వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి గిరిజన ప్రాంతాల్లో కరోనా బారిన పడిన వారు కరోనాను జయించారు. వివరాల్లోకి వెళితే..

వారంతా నిరుపేదలు.. ఉండేది ఓ మారుమూల గ్రామాల్లో. కరోనా మహమ్మారి వెంటాడిన సుమారు 80 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. 15 రోజుల ఐసోలేషన్‌ తర్వాత వారంతా కరోనాను జయించారు. భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధిలోని రెడ్యాలపాడు, దురదపాటు, గండుగులపల్లికి చెందిన వారికి 15 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా, 80 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇబ్బందులకు గురవకుండా గండుగులపల్లిలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 80 మంది బాధితులకు దమ్మపేట డాక్టర్‌ శ్రీహర్ష వైద్యం అందించారు. వీరికి 15 రోజులపాటు భోజన సదుపాయాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు. వీరికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో వీరికి డాక్టర్‌ శ్రీహర్ష పలు సూచనలు చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు, పైడి వెంకటేశ్వరరావు, నాగప్రసాద్‌, బుచ్చిబాబు, సర్పంచ్‌ సుశీలరాజేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం వల్లే తాము కరోనా నుంచి బయటపడినట్లు తెలిపారు. తమకు కరోనా పాజిటివ్‌ వచ్చినా దూరం పెట్టకుండా అన్ని సదుపాయాలు కల్పించారని, తమకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

Telangana Corona Cases: తెలంగాణలో అదుపులోనే కరోనా.. కొత్తగా నమోదు అయిన కేసుల కన్నా కోలుకున్న వారే ఎక్కువ!

Johnson and Johnson: మా వ్యాక్సిన్ సింగిల్ షాట్‌తో డెల్టా వైరస్‌ నుంచి రక్షణ.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కీలక ప్రకటన..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు