Bank Fraud: కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని సమయంలో బ్యాంకులు ప్రజలకు..
భారతదేశంలో విశ్వసనీయమైన, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
రోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో చాలా మంది ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై గడుపుతారు. సరిగ్గా ఈ సమయాన్నే సైబర్ నేరగాళ్లు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
What is Spoofing: కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు మరియు ల్యాప్టాప్లపై గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు కూడా దీన్ని..
ఆన్ లైన్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అనేది యావత్ ప్రపంచానికే ఛాలెంజింగ్గా మారింది. ఈ నేపథ్యంలో భారత దేశానికి పాయినీర్లా ఉండే పాలసీ
Flubot Malware: ఇంటర్నెట్ విస్తృతి పెరిగినప్పటి నుంచి రోజుకో రకమైన మాల్వేర్ స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేస్తోంది. రకరకల పద్ధతుల్లో స్మార్ట్ ఫోన్లోకి మాల్వేర్ను...
Online banking: ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. బ్యాంకింగ్ రంగంలో అయితే సేవలు మరింత సులభతరం అయ్యాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో..
Hyderabad Cyber Crime: హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది.బ్యాంకు అధికారిని మీ డెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకున్నారా అని...
Bank Customers Alert: బ్యాంక్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఐడియాతో అమాయక ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. స్ట్రాంగ్ స్కెచ్ వేసి మరీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మను పూర్తిగా ఊడ్చేస్తున్నారు.
SBI Alert: ఆధునిక ప్రపంచంలో.. డిజిటల్ లావాదేవీలు పెరగడంతోపాటు.. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట