IPL 2024: ఎంఎస్ ధోని నెక్ట్స్ ఐపీఎల్ ఆడతాడా? సీఎస్కే సీఈవో సమాధానమిదే

ఇదిలా ఉంటేలీగ్ స్థాయిలోనే తన ప్రయాణాన్ని ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తదుపరి ఎడిషన్‌లో ఆడతాడా? లేదా? ఈ ప్రశ్నకు ధోని స్వయంగా సమాధానం చెప్పాలి. అయితే ఇంతలో CSK CEO ధోని అభిమానులకు...

IPL 2024: ఎంఎస్ ధోని నెక్ట్స్ ఐపీఎల్ ఆడతాడా? సీఎస్కే సీఈవో సమాధానమిదే
MS Dhoni
Follow us

|

Updated on: May 23, 2024 | 10:28 PM

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్ర్కమించింది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే భారంగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇదిలా ఉంటేలీగ్ స్థాయిలోనే తన ప్రయాణాన్ని ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తదుపరి ఎడిషన్‌లో ఆడతాడా? లేదా? ఈ ప్రశ్నకు ధోని స్వయంగా సమాధానం చెప్పాలి. అయితే ఇంతలో CSK CEO ధోని అభిమానులకు శుభవార్త అందించాడు. ధోనీ రిటైర్మెంట్ విషయంపై స్పందించిన కాశీ విశ్వనాథన్ తాము ధోని నిర్ణయం కోసం జట్టు వేచి ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రాంచైజీ తమ మాజీ కెప్టెన్ నిర్ణయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చేశారు. ‘అభిమానుల మాదిరిగానే, ఫ్రాంచైజీ ధోని తిరిగి వచ్చి 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో సీజన్ ఆడతాడని ఆశిస్తోంది. అయితే ధోని ఆడడం గురించి నాకు తెలియదు. ఈ ప్రశ్నకు ధోని మాత్రమే సమాధానం చెప్పాలి. అయితే ఎంఎస్ తీసుకున్న నిర్ణయాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. కానీ మీ అందరికీ తెలిసినట్లుగా, అతను ఎల్లప్పుడూ తన నిర్ణయాలను వెంటనే తీసుకోడు. సరైన సమయంలో వాటిని ప్రకటిస్తాడు. కానీ అతను వచ్చే ఏడాది CSKకి అందుబాటులో ఉంటాడని మాకు చాలా నమ్మకం ఉంది’ అని సీఎస్కే సీఈవో చెప్పుకొచ్చారు.

కేవలం సీఈవో మాత్రమే కాదు, ఎంఎస్ ధోనీ మాజీ సహచరులు అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప వచ్చే సీజన్‌లో మహి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో నిరాశపరిచిన ఓటమి తర్వాత 18వ సీజన్‌లో ధోనీ తిరిగి పునరాగమనం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడని ఊతప్ప చెప్పాడు. మరి వీరందరూ చెబుతున్నట్లు ధోని తర్వాతి ఐపీఎల్ లో కనిపిస్తాడా? లేదా సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చేసి షాక్ ఇస్తాడా? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
మా నన్నే నన్ను మోసం చేశాడు..
మా నన్నే నన్ను మోసం చేశాడు..
త్రిష నా పెళ్లి చెడగొట్టాలని చూసింది.. హీరో షాకింగ్ కామెంట్స్
త్రిష నా పెళ్లి చెడగొట్టాలని చూసింది.. హీరో షాకింగ్ కామెంట్స్
ఈవీఎంలను రద్దు చేయాలి.. హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్‌
ఈవీఎంలను రద్దు చేయాలి.. హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్‌
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
రుషికొండలో భీమిలి ఎమ్మెల్యే పర్యటన.. ప్రభుత్వ భవనాల పరిశీలన..
రుషికొండలో భీమిలి ఎమ్మెల్యే పర్యటన.. ప్రభుత్వ భవనాల పరిశీలన..
సల్మాన్ సినిమాకోసం రష్మిక అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా.!!
సల్మాన్ సినిమాకోసం రష్మిక అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా.!!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది