Tollywood: సీఎంతో భేటీ అనంతరం దిల్ రాజు చెప్పిన కీలక విషయాలు ఇవే
సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు నిర్మాతలు ఉంటారు. కమిటీలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉంటారు. ఐదుగురు లేదా ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు అవుతుంది. టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై చర్చిస్తుంది ఈ సబ్ కమిటీ.
టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని FDC చైర్మన్ దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు చెప్పారు. ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు దిల్ రాజు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్.. అపోహ మాత్రమే అన్నారు. త్వరలోనే మరోసారి సీఎంతో భేటీ అవుతామని చెప్పారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సీఎం తమకు కొన్ని విషయాల్లో సూచనలు చేశారని వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Dec 26, 2024 01:58 PM
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

