Tollywood: సీఎంతో భేటీ అనంతరం దిల్ రాజు చెప్పిన కీలక విషయాలు ఇవే
సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు నిర్మాతలు ఉంటారు. కమిటీలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉంటారు. ఐదుగురు లేదా ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు అవుతుంది. టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై చర్చిస్తుంది ఈ సబ్ కమిటీ.
టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని FDC చైర్మన్ దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు చెప్పారు. ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు దిల్ రాజు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్.. అపోహ మాత్రమే అన్నారు. త్వరలోనే మరోసారి సీఎంతో భేటీ అవుతామని చెప్పారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సీఎం తమకు కొన్ని విషయాల్లో సూచనలు చేశారని వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Dec 26, 2024 01:58 PM
Follow Us
వైరల్ వీడియోలు
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

