IPL 2022: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ప్లేయర్.. 2 మ్యాచ్‌ల నుంచి సస్పెండ్.. ఎందుకో తెలుసా?

బయో-బబుల్‌ని కారణంగా చూపిస్తూ.. ఐపీఎల్ 2022 (IPL 2022) నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ ప్లేయర్‌కు ఇంగ్లండ్ బోర్డ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు, 2500 యూరోల జరిమానా కూడా విధించింది.

IPL 2022: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ప్లేయర్.. 2 మ్యాచ్‌ల నుంచి సస్పెండ్.. ఎందుకో తెలుసా?
Ipl 2022 Jason Roy
Follow us

|

Updated on: Mar 23, 2022 | 9:02 AM

ఓపెనర్ జాసన్ రాయ్‌(Jason Roy)పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (England Cricket Team) రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. జాసన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను బయో-బబుల్‌ని కారణంగా చూపిస్తూ.. ఐపీఎల్ 2022 (IPL 2022) నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ ప్లేయర్‌కు ఇంగ్లండ్ బోర్డ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు, 2500 యూరోల జరిమానా కూడా విధించింది. ఈసీబీ ప్రకటనలో,’క్రికెట్ క్రమశిక్షణా కమిటీ జాసన్ రాయ్‌పై తన నిర్ణయాన్ని ప్రకటించింది. క్రికెట్‌కు, ఈసీబీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించాడని, ఈ కారణంగా జాసన్‌పై ఇలాంటి నిర్ణయం వెల్లడైంది. అయితే, ఈ ఆరోపణలను జాసన్ రాయ్ కూడా అంగీకరించాడని, జాసన్ ECB రూల్ 3.3ని ఉల్లంఘించాడు’ అని పేర్కొంది.

ఈమేరకు జాసన్ ఇంగ్లాండ్‌ తరపున తదుపరి రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ సస్పెన్షన్ 12 నెలలు ఉంటుంది. కాగా, ఇది కూడా ఆయన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా అతనికి 2,500 యూరోల జరిమానా విధించారు. అతను ఈ జరిమానాను 31 మార్చి 2022 లోపు చెల్లించవలసి ఉంటుంది.

Also Read: PAK vs AUS: ప్రపంచ రికార్డుకు 7 పరుగుల దూరం.. సచిన్-సంగక్కరను వెనక్కు నెట్టనున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

IPl 2022: చాలామంది లాగే నాక్కూడా అతని కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..