Shingarakonda Temple: శింగరకొండ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి తిరునాళ్లు

ప్రకాశం జిల్లా అద్దంకి( Addanki) లోని ప్రఖ్యాత శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి తిరునాళ్లకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు...

Shingarakonda Temple: శింగరకొండ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి తిరునాళ్లు
Singarakonda
Follow us

|

Updated on: Mar 15, 2022 | 9:29 PM

ప్రకాశం జిల్లా అద్దంకి( Addanki) లోని ప్రఖ్యాత శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి తిరునాళ్లకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు(Devotees) భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు(Security) ఏర్పాటు చేసింది. దేవస్థాన గరుడ స్తంభంపై చెక్కిన 1443నాటి శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని దేవరాయలు అనే రాజు పరిపాలించాడని తెలుస్తోంది. శింగన్న అనే భక్తుని పేరు మీదుగా ఈ కొండకు శింగరకొండ అనే నామకరణం వచ్చిందని స్థానికులు, అర్చకులు చెబుతారు. 250 ఏళ్ల క్రితం కొండపైనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుండగా కొండ మీద మహా యోగి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. శింగరకొండ క్షేత్రంలో 67వ వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి 3 రోజులపాటు వైభవంగా జరగనున్నాయి.

ధ్వజస్తంభ దాత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ధ్వజపతాక పూజ, ధ్వజారోహణ చేయడంతో తిరునాళ్లు ప్రారంభం అవుతాయి.రెండోరోజు రుద్రసహిత మన్యసూక్త ఏకాదశ వారాభిషేకం, స్వామి అలంకరణ ఉంటాయి. మూడో రోజు ఉదయం ఐదున్నర నుంచి స్వామి దివ్య దర్శనం ప్రారంభమవుతుంది. తిరునాళ్లకు పోలీస్ శాఖ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. అశ్లీల కార్యక్రమాలకు తావు లేకుండా ప్రభల ఏర్పాటు కమిటీతో చర్చలు జరిపారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు.

Also Read

IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Telangana GO.111: జీవో 111 పరిధి భూములు ఇక బంగారమే.. జీవో ఎత్తివేస్తే ఎవరికి ప్రయోజనం?

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు