AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Kartika Brahmotsavam: 10 రోజుల్లో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. బ్రోచర్ విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన..

Raju M P R
| Edited By: |

Updated on: Oct 30, 2023 | 4:18 PM

Share
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

1 / 5
నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

2 / 5
నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

3 / 5
నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

4 / 5
రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

5 / 5
Follow Us
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..