AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Kartika Brahmotsavam: 10 రోజుల్లో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. బ్రోచర్ విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన..

Raju M P R
| Edited By: |

Updated on: Oct 30, 2023 | 4:18 PM

Share
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

1 / 5
నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

2 / 5
నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

3 / 5
నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

4 / 5
రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

5 / 5
Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు