AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Kartika Brahmotsavam: 10 రోజుల్లో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.. బ్రోచర్ విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన..

Raju M P R
| Edited By: |

Updated on: Oct 30, 2023 | 4:18 PM

Share
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

1 / 5
నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

2 / 5
నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 7 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నవంబర్ 9న లక్ష కుంకుమార్చన, 10న ధ్వజారోహణం తో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

3 / 5
నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

నవంబర్‌ 14న అమ్మవారు ప్రీతిపాత్రమైన గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమి తీర్థం 18 న ఉంటుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

4 / 5
రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

రూ. 9 కోట్లతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేపట్టిన టీటీడీ పద్మసరోవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం నాటికి పూర్తి అవుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

5 / 5
Follow Us
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..