TSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్..! ఫొటోలు చూశారా..
హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నమూనాలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (ఐపీఎస్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ పలు సూచనలు సైతం చేశారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
