Tirumala: శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం.. భక్తులకూ అవకాశం.. ఎలాగంటే?
అలిపిరి లోని సప్త గో ప్రదక్షణ మందిరంలో నేటి నుంచి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమాన్ని నిరంతరాయంగా టీటీడీ నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి ప్రతి రోజూ నిరంతరాయంగా హోమాన్ని నిర్వహించనున్న టిటిడి రూ. 1000 టికెట్ ధర చెల్లించి గృహస్తులు ఇద్దరు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించింది

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
